ఔరౌర.. ఇగురావ కూర!

క్రీడాభిరామం.. ఈ గ్రంథం నాటి జనుల ఆచార వ్యవహారాలు, ఆహార నియమాల గురించి ఎన్నో వివరాలు అందిస్తోంది. వినుకొండ వల్లభరాయుడు ఈ గ్రంథకర్త. ముఖ్యంగా కాకతీయుల కాలం నాటి ప్రజల ఆచార వ్యవహారాలు ఇందులో ఉంటాయి. చలికాలంలో ప్రజలు ఇగురావకూరతో, కొత్తబియ్యం అన్నం, మీగడ పెరుగుతో, నేతితో తినేవారని ఈ క్రింది పద్యం చెబుతోంది. శీతకాలంబు కడి మాడ సేయ గుడుచు భాగ్యవంతుడు ఱేపాడి పల్లెపట్ల గ్రొత్త యోరెంబు నిగురావకూరతోడ బిఛ్చిలంబైన నేతితో బెరుగుతోడ ఈ పుస్తకంలోనే ‘కొర్రయో

అదిగోనండీ మా బడి! అదిగోనండీ మా బడి

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక నేర్పును మాకు చక్కని నడవడి శ్రద్ధగ చదువులు చదివెదమండి చక్కగ కలిసి ఉంటామండి పాఠాలెన్నో చదివామండి పంచతంత్రం విన్నామండి అందులో నీతి తెలిసిందండి ఎప్పుడూ తప్పులు చేయం లెండి చక్కగ బుద్ధిగ ఉంటామండి మంచి పనులు చేస్తామండీ కలసి అందరం ఉంటామండి ఆనందంగదా జీవిస్తామండి తగవులు ఎప్పుడూ పడమండి• కలసికట్టుగా

పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక దేవుడి పెండ్లి దేవుని గుడిలో - దేవర పెండ్లి చక్కగ తీర్థం - సాగించారు పిన్నలు పెద్దలు - వేంచేశారు బాజాలవిగో - వాయించారు నిండా మెరసిన - జెండాకట్టి తావుల నింపే - దండలు చుట్టి గణగణ మ్రోగే - గంటలు

పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక సాధిస్తాం! తెలుగు తల్లి బిడ్డలం వెలుగు నింపు దివ్వెలం చేయిచేయి కలుపుతాం చెలిమితోడ మెలగుతాం జాతి గీతి పాడుతాం చదువులన్నీ చదువుతాం క్రమశిక్షణ పాటిస్తాం శ్రమదానం సాగిస్తాం పరిశుభ్రతను పాటిస్తాం ప్రగతిబాట పయనిస్తాం చక్కటి పాదులు చేసేస్తాం మొక్కలు ఎన్నో నాటేస్తం పచ్చదనాన్నే తెచ్చేస్తాం ప్రకృతి అందం పెంచేస్తాం స్నేహసుధలనే చిందిస్తాం శాంతిని

విష్ణుశర్మ – పంచతంత్ర కథలు

పూర్వం గంగానదీ తీరాన గల పాటలీపుత్రం అనే పట్టణాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకులు చదువు మీద శ్రద్ధ చూపకుండా ఎప్పుడూ ఆటపాటలతో కాలం గడిపేవారు. కొడుకులు ఇలా సోమరులు కావడం సుదర్శనుడికి బాధ కలిగించింది. వారికి చదువుసంధ్యలు నేర్పించాలని తలచి ఆయన తన పట్టణంలోని విష్ణుశర్మ అనే గురువుకు కబురు పెట్టారు. విష్ణుశర్మ రాగానే, రాజు తన బాధ చెప్పుకున్నాడు. ‘నా

Top