మిడిల్‍క్లాస్‍ జో.. సూపర్‍మ్యాన్‍ ‘జై’డె

సాధారణంగా 70లలో పడితే జీవితం అయిపోయినట్టేననేది చాలామంది భావన. అంతెందుకు వయసులో ఉండగానే రెండు మూడు ఎదురుదెబ్బలు తగిలితే చాలు కుదేలైపోతుంటారు. కానీ, ఆయన జీవితం మొత్తం ఒడిదుడుకుల బాటే. అడుగడుగునా పరీక్షలు.. మరిచిపోదామన్నా మరిచిపోలేని గుండెల్ని పిండేసేంత విషాదాలు.. మామూలుగానైనే 77 సంవత్సరాల వ్యక్తి అటువంటి పరిణామాలతో కూలబడిపోయే పరిస్థితే.. కానీ, ఆయన జో బైడెన్‍. చూడ్డానికి ముసలి తాతలా కనిపించినా.. నవతరం యువతకు ఏమాత్రం తీసిపోని దృక్పథం

హ్యాపీగా జాలిగా యూరప్ టూర్

డే 1: లండన్ లండన్కు స్వాగతం. మీ ఇమ్మిగ్రేషన్, కస్టమ్ కార్డ్ అన్నీ క్లియర్ చేసుకున్నాక, విమానాశ్రయం లోపల గల మీ గ్లోబల్ హాలీడూస్ టూర్ మేనేజర్ను కలవండి. మీ ప్లాన్ కార్డును చూపించి నేరుగా హో•ల్కు వెళ్లండి. అనంతరం సాయంత్రం లండన్లోని స్వామి నారాయణ టెంపుల్ను సందర్శించవచ్చు. ఇది ఇటాలియన్ మార్బుల్స్తో నిర్మించిన భారతదేశం వెలుపలి అతి పెద్ద ఆలయం. తరువాత మంచి రాత్రి భోజనం.. రాత్రికి లండన్లో విశ్రమం. డే

అప్రమత్తులమై వుండాలి

శ్లో।। అపరాధో న మే-స్తీతి నైతద్ విశ్వాసకారణమ్ । విద్యతే హి నృశంసేభ్యః భయం గుణవతామపి ।। - సారంగధర ‘‘నేను ఏ అపరాధం చేయలేదు. నాకు ఎవరూ కష్టం కల్గించరు’’ అని భావించరాదు. ఎందుకంటే దుర్మార్గులు మంచివాళ్లకి భయం కల్గిస్తూనే వుంటారు. సాధు మహాత్ములైన వ్యక్తులెందరు హత్యకు గురికాలేదు - అమాయక ప్రజలెందరు టెర్రరిస్టుల ఘాతుకానికి బలి కాలేదు!? వాస్తవం ఏమంటే, అందరి ఆలోచనలు, స్వభావాలు ఒకేరీతిగా వుండవు. సనాతన ధర్మంలో ‘‘సర్వే భవన్తు సుఖినః’’ అని

తెలుగు తల్లికి ముక్త కంఠంతో ‘త్రిగళార్చన’

మన తెలుగు సాహితీ క్షేత్రం అద్భుతమైన భాషా ప్రయోగాలకు వేదిక. ప్రపంచంలో సంస్క•తం వంటి మహోన్నత భాష సరసన కూర్చోగల అర్హత ఒక్క తెలుగు భాషకు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు. మన తెలుగు స్వచ్ఛమైన భాష. ఈ భాషలో ఉన్న శిల్ప సౌందర్యమే దానిని అజరామరంగా నిలుపుతోంది. తెలుగు భాషా సాహిత్యంలో ఎన్నెన్నో పక్రియలు ఉన్నాయి. వాటిలో అవధాన పక్రియ ఒకటి. ఈ అవధానంలోనూ అష్టావధానం, శతావధానం, సహస్రావధానం,

ఆంధప్రదేశ్‍ లో ఫ్యాన్ సునామీ

ఆంధప్రదేశ్‍ రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయం.. ఎగ్జిట్‍ పోల్స్ కూడా విస్తుపోయేంతగా, వాటి అంచనాలను సైతం తలకిందులు చేస్తూ రాష్ట్ర శాసనసభలో ఏడింట ఆరొంతుల మెజారిటీ.. ‘ఫ్యాను’ గాలి ధాటికి ప్రత్యర్థి పార్టీలు కకావికలు.. ఇదీ మొన్నటి ఆంధప్రదేశ్‍ శాసనసభ ఎన్నికల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‍ పార్టీ (వైఎస్‍ఆర్‍సీపీ) సృష్టించిన ప్రభంజనం. పార్టీ అధినేత వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి ఏపీలోని 175 స్థానాలకు 151 స్థానాలను ఏకపక్షంగా

Top