మనసునుంచి పుట్టిన సరోవరం

మహిషాసుర మర్దిని మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడం వల్ల పార్వతి (దుర్గాదేవి)కి ఈ పేరు వచ్చింది. మహిషాసురుడు గొప్ప బలవంతుడు. అతనికి ఉన్న వర మహిమ అతనిని మరింత బలవంతుడిని చేసింది. ఆ బల గర్వంతో మూడు లోకాలను జయించి విజయగర్వంతో తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించసాగాడు. దేవతలను, రుషులను, మానవులను క్రూరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక, భయంతో, బాధతో మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను రక్షణ కల్పించాలని వేడుకున్నారు. వారి వేడుకోలుకు

అంతర్యామి

యోగవిద్యను అవతార పురుషుడైన శ్రీమన్నారాయణుడు పారంపర్యంగా వివస్వంతుడికి, విశ్వదీప్తుడైన ఆ వివస్వంతుడు (సూర్యుడు) మను ప్రజాపతికి, ఆ మహర్షి ఇక్ష్వాకు మహారాజుకు బోధించారు. అలా బ్రహ్మర్షి నుండి రాజర్షి వరకు యోగవిద్య పరంపరగా లభించింది. ఈ విషయాన్ని మహావిష్ణువే కృష్ణావతారంలో అర్జునుడికి కురుక్షేత్రం వద్ద వెల్లడించాడంటోంది గీతామాత. పరమాత్మ/ పరబ్రహ్మ అలా అవతారాలు ధరించడానికి కారణం ఏమిటన్నదే అనేకమంది జిజ్ఞాసువుల హృదయాల్లో ఉదయించే ప్రశ్న కృష్ణపరమాత్మ బోధను మననం చేసు కోవడం

మాతృభాషను మరువకండి

బాలలూ! విద్యారంగంపై ప్రపంచీకరణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కోర్సులు, మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్‍లు వస్తున్నాయి. చాలావరకు ఈ కోర్సులన్నీ ఇంగ్లీషు మాథ్యమంలోనే ఉండడంతో తమ పిల్లల్ని ప్రాథమిక దశ నుంచి కూడా ఇంగ్లీషు మీడియంలోనే చదివించడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. అమ్మా నాన్నల ఆలోచనలను మీరు ఆచరణలో పెట్టవలసి వస్తోంది. ఇంగ్లీషు ఆధిపత్యం స్పష్టమవుతున్న ఈ రోజుల్లో మాతృభాష అక్కరకు రానిదిగా చాలామందికి అనిపిస్తోంది. పట్టణాల

మానవ కృషి – మాధవ కృప

మానవకృషి, మాధవకృప యొక్క పరస్పర కలచాలనం నుండి ఈ జీవనకమలం వికసించింది. అందుకని, మనం చేయగలిగిన కృషి చేస్తూ, చేయలేని పనులను భగవంతుని కృపకు ఆనందంగా విడిచిపెట్టాలి. ప్రపంచంలో ఒక సాపేక్ష సిద్ధాంతం అమలులో ఉంది. సరదాగా దాన్ని ‘రంధ్ర సిద్ధాంతం’ అని పిలుచుకుందాం ఒక పంపు కింద ఖాళీ పాత్రను ఉంచి నీటిని వదలండి. కనిపించే ధారతోపాటు, ఆ పాత్రకు కనిపించని రంధ్రం ఉందనుకుందాం. అప్పుడు ఎంత నీరు

నారాయణుడొక్కడే సర్వజ్ఞుడు

భగవంతుడిని ప్రస్తుతించే స్తోత్రాలకు ఆధ్యాత్మిక చింతనాపరులు ‘మంత్రపుష్పం’ అనే పేరు పెట్టారు. పుష్పాలంటే పొసగని వారెవరు? అందుకే జిజ్ఞాసులకు, భక్తులకు భగవంతుడిని కొలిచే ‘మంత్రపుష్పం’ అత్యంత ప్రియమైనది. ఇంకో ముఖ్య విషయం- భగవంతున్ని స్తుతించే స్తోత్రాలకు మంత్రపుష్పాలనే పేరు ఎందుకు పెట్టారంటే- పుష్పమనేది ఆకర్షిస్తుంది. పరిమళిస్తుంది. సున్నితత్వంతో ఉంటుంది. తనలోని మధువును ఆఘ్రాణించాలనే కోరికను పుట్టిస్తుంది. మనస్సును మైమరిపింప చేస్తుంది. అందుకే భగవంతున్ని స్తుతించే మంత్రపుష్పమేదైనా.. అది మహత్తమయినది. ఆస్వాదించండి ఓం

Top