పంటలో వాటా

నజీరుద్దీన్‍ ముల్లాగా మారాక సొంతంగా ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకు వ్యవసాయం బాగుంటుందని అనుకున్నాడు. ఒక ఆసామి వద్దకు వెళ్లి, పొలం అద్దెకు ఇస్తే వ్యవసాయం చేసుకుంటానని అన్నాడు. ఆ ఆసామి జిత్తులమారి. నజీరుద్దీన్‍ వ్యవసాయానికి కొత్త అని కనిపెట్టి, ‘అలాగే! నా భూమిలో నీవు పంట వేసుకో. కానీ అద్దె కట్టాలి’ అన్నాడు. ‘అలాగే! అద్దె ఎంత?’ అని అడిగాడు నజీరుద్దీన్‍. ‘పొలం పండిన తరువాత భూమిపైన ఉన్న పైరంతా నాకు

అద్భుత ఫలాలు

శ్రీకృష్ణ దేవరాయల వారికి ఒకరోజు పొరుగు దేశపు రాజు కొన్ని ఫలాలను బహుమతిగా పంపించాడు. వాటితో పాటు ఆ రాజు ఒక లేఖ కూడా రాశాడు. ‘మహారాజశ్రీ శ్రీకృష్ణ దేవరాయల వారికి భక్తితో రాయునది.. మా దేశంలో తప్ప ఇంకెక్కడా కాయని అపురూపమైన అద్భుత ఫలాలను మీకు బహూకరిస్తున్నాను. వీటిని తిన్న వారు దీర్ఘాయుష్కులవుతారు. వారికి వృద్ధాప్య మరణమే తప్ప అకాల మరణం ఉండదు’ అనేది ఆ లేఖ సారాంశం. శ్రీకృష్ణదేవరాయల ముఖం

అమూల్య బహుమతి

ఒక ప్రముఖ వ్యక్తి వికాస నిపుణుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోటు బయటకు తీశాడు. ఆ గదిలో కనీసం రెండు వందల మంది వరకు ఉన్నారు. ఆయన అందరినీ ఇలా అడిగాడు- ‘ఈ వెయ్యి రూపాయల నోటు ఎవరెవరికి కావాలి?’. అంతే. చేతులు ఒక్కొక్కటిగా పైకి లేచాయి. దాదాపు అందరూ చేతులు పైకి ఎత్తారు. ‘నేను మీలో ఒకరికి మాత్రమే ఈ వెయ్యి రూపాయల నోటు

వింత పరిష్కారం

శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల సంవత్సరాల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు ‘సాహితీ సమరాంగణ సార్వభౌముడు’ అనే బిరుదు కూడా ఉండేది. అముక్తమాల్యద రాయల వారు రచించిన గొప్ప కావ్యం. శ్రీకృష్ణ దేవరాయలు వద్ద ఎనిమిది మంది గొప్ప కవులు ఉండేవారు. వారిని ‘అష్ట దిగ్గజాలు’ అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన,

తొందరపాటు

ఒక వర్తకుడు జాతరలో తన సరుకునంతా అమ్మి బాగా సొమ్ము చేసుకున్నాడు. సంచులన్నీ డబ్బు లతో బరువెక్కిపోయాయి. జాతర ముగిసిన తరువాత చీకటి పడక ముందే ఇల్లు చేరాలని నిర్ణయించు కున్నాడు. మధ్యాహ్నమంతా ఒక పట్టణంలో విశ్రాంతి తీసుకున్నాడు. అతను ఇక బయలు దేరుదానుకునే సమయానికి అతని పనివాడు వర్తకుడి గుర్రాన్ని వెంటబెట్టుకుని వచ్చి ఇలా అన్నాడు- ‘అయ్యా! గుర్రం ఎడమ గిట్టలో ఒక మేకు ఉండిపోయింది. ఇప్పుడేం చేద్దాం!’ అని అడి

Top