ఉత్తరాయణం
గ‘ఘన’ విజయం భారత్ అంతరిక్ష పరిశోధనల్లో మరో చరిత్రాత్మక తేదీని నమోదు చేసింది. ఆగస్టు 23న చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా ఘనత సాధించింది. చంద్రయాన్-2 వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలతో చంద్రయాన్-3 ప్రాజెక్టును చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాగించిన అద్వితీయ ప్రయత్నాలను తెలుగు పత్రిక అక్టోబరు 2023 సంచికలో ముఖచిత్ర కథనం కింద అందించడం బాగుంది. - వైశాలి,