చింతచెట్టు నేర్పిన పాఠం

పొదుపుగా ఖర్చుపెడుతూ, కష్టపడి సంపాదించిన డబ్బు దానికదే ఆ తరువాత రెట్టింపు అవుతుంది. అలాకాకుండా, విలాసాలకు పోయి ఉన్న ధనం ఖర్చు చేస్తే బికారులు కావడం తథ్యం. ఈ నీతినే తెలియచెబుతుంది. ప్రాచీన చైనా దేశపు ఈ నీతి కథ. పూర్వం చైనా దక్షిణ సముద్రతీరాన ‘స్వతేవు’ అనే ఓడరేవు దగ్గర గ్యాన్‍హాంగ్‍, హయాంగ్‍ అనే ఇద్దరు చైనా వర్తకులు ఇరుగుపొరుగున ఉండేవారు. ఇద్దరూ చిన్న నాటి నుంచీ ప్రాణ స్నేహితులు.

ధూర్జటి గారి గర్వం

శ్రీకృష్ణదేవరాయల సాహితీ మండపం పేరే భువన విజయం అని చెప్పుకున్నాం కదా! అది పాండిత్యంతో పాటు శృంగార సాహితీ పక్రియలకు కూడా ఎక్కువగా వేదికవుతూ ఉండేది. ముఖ్యంగా శృంగారభరితంగా ఉండే ధూర్జటి వారి కవిత్వాన్ని రాయల వారు ఎక్కువగా ఇష్టపడేవారు. ఆయనను పొగడ్తలతో ముంచెత్తే వారు. ఇదంతా మిగతా కవులకు చిన్నతనంగా ఉండేది. అవమానంగా కూడా భావించే వారు. ఈ పరిస్థితిని ఎలాగైనా చక్కదిద్దాలని మిగతా కవులంతా తెనాలి రామకృష్ణుడిని

చిన్న పిల్లల కథలు.. మళ్లీ చెబుదాం

‘సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది..’’ కథలోని ఈ విషయం చెప్పగానే పిల్లలకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అంతేకాదు, వాళ్ల మనసు సప్త సముద్రాల అవతలకు చేరుకుంటుంది. వారి ఊహలో మర్రిచెట్లు కనిపిస్తుంది. దాని తొర్రలో ఎర్రముక్కుతో ఉన్న చిలుక.. దానిని నులిమితే మాంత్రికుడి ప్రాణం పోతుంది. రాకుమారుడు ఈ సాహసం ఎలా చేస్తాడా అని వారి మనసు ఉత్సుకతతో నిండిపోతుంది. అయితే,

విష్ణు-శివాత్మకం

దీపకాంతుల కార్తీకం ఆధ్యాత్మికంగా అద్భుత నేపథ్యమున్న మాసం- కార్తీకం. ఈ మాసానికి ‘కౌముదీ మాసం’ అనే పేరు కూడా ఉంది. కౌముది అంటే నిండు పున్నమి వెన్నెల. శరదృతువులోని స్వచ్ఛమైన వెన్నెల ఈ మాసంలో విరగకాస్తుంది. కృత్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగినది కావడం వలన ఈ మాసానికి కార్తీకం అని పేరొచ్చింది. కృత్తికా నక్షత్రానికి సంబంధించిన చాంద్రమానంతో కూడిన కార్తీక మాసానికి నాలుగు పేర్లు ఉన్నాయి. అవి- కార్తీకం, బాహులం, ఊర్జం, కార్తికికం.

విజయవాకిట..ఆదిశంకరుల ఆధ్యాత్మిక బావుటా

మనం విజయవాడగా పిలిచే ఇంద్రకీలాద్రి పర్వతంపైకి ఎన్నోసార్లు వెళ్లి ఉంటాం. అక్కడ కొలువైన కనకదుర్గమ్మను కనులారా దర్శించుకుని ఉంటాం. కానీ, ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా?.. వీటి గురించి మీకు తెలుసా? దసరా (అక్టోబరు 24/25) సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ గురించి మనకు తెలియని కొన్ని సంగతులు తెలుసుకుందాం. ఇంద్రకీల పర్వతంపై కనకదుర్గ అమ్మవారు బంగారు పసిడి వర్ణంతో మేలి మెరుపుతో ప్రకాశిస్తుంటారు. ఈ కారణంగానే ఇంద్రకీలాద్రికి కనకాచలమనే మరో పేరు

Top