విజయవాకిట..ఆదిశంకరుల ఆధ్యాత్మిక బావుటా

మనం విజయవాడగా పిలిచే ఇంద్రకీలాద్రి పర్వతంపైకి ఎన్నోసార్లు వెళ్లి ఉంటాం. అక్కడ కొలువైన కనకదుర్గమ్మను కనులారా దర్శించుకుని ఉంటాం. కానీ, ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా?.. వీటి గురించి మీకు తెలుసా? దసరా (అక్టోబరు 24/25) సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ గురించి మనకు తెలియని కొన్ని సంగతులు తెలుసుకుందాం. ఇంద్రకీల పర్వతంపై కనకదుర్గ అమ్మవారు బంగారు పసిడి వర్ణంతో మేలి మెరుపుతో ప్రకాశిస్తుంటారు. ఈ కారణంగానే ఇంద్రకీలాద్రికి కనకాచలమనే మరో పేరు

మనందరి ‘స్టార్‍’ మార్చిన మాష్టార్లకు వందనం

గణితం మాస్టారు సెలవు పెట్టారని తెలిస్తే ఎగిరి గంతేసిన రోజులు.. తెలుగు క్లాసు సాయంత్రం లాస్ట్ పీరియడ్‍ అయితే ఆ రోజు పండుగే. సైన్స్ సారు రోజూ కానుగ బెత్తాలు తెప్పిస్తారు.. అవి ఎవరి వీపు పగలుగోడతాయోనని క్లాసయ్యే వరకు ఒకటే భయం.. గ్రామర్‍ చెప్పే ఆంగ్లం టీచర్‍ ఎప్పటికీ గ్లామర్‍గానే కనిపించే వారు.. సోషల్‍ టీచర్‍ పాఠాల కంటే జోకులే బాగా చెబుతారని టాక్‍.. ఇవన్నీ మన పసిడి బాల్యంలో కేరింతలు కొట్టించిన రోజులు.. ఏదేమైనా ఆ

స్వాతంత్య్ర దీప్తి వజ్రోత్సవ కీర్తి

డెబ్బై అయిదు సంవత్సరాల స్వతంత్ర భారతం మనది. ఈ ఆగస్టు 15కి మనకు స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్‍ మహోత్సవ్‍’ పేరుతో 2021, మార్చి 12న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2022, ఆగస్టు 15కు 75 వారాల ముందు ప్రార్బభమైన ఈ కార్యక్రమం వచ్చే ఏడాది (2023), ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. నాటి మన స్వాతంత్య్ర

మౌనముద్ర.. రూపం చిన్ముద్ర దక్షిణామూర్తియే నమ:

గురు పరంపరకు ఆద్యుడు దక్షిణామూర్తియేనని అంటారు. ఆయన సాక్షాత్తూ పరమశివుని జ్ఞానగురువు అవతారం. సాధారణంగా గురువులు శిష్యుల సందేహాలను మాటల ద్వారానూ, బోధనల ద్వారానూ తీరుస్తారు కదా! కానీ, దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలను తీరుస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో మొదల సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను పుట్టించాడు. తను నిర్వర్తించే సృష్టి కార్య బాధ్యతను వారికి అప్పగించాడు. కానీ వారికి ఆ పని ఇష్టం లేకపోయింది. ‘మేం

నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం

నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం ఋష్యశృంగ మహర్షి శ్రీ గాయత్రి మహత్మ్యాన్ని వర్ణిస్తూ, ‘సమస్త ప్రాణుల్లో ఆత్మరూపంగా ఉన్నది గాయత్రి. మోక్షానికి మూల కారణమైన సారూప్య మూర్తికి స్థానం గాయత్రి’ అని చెప్పాడు. శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలలోనూ ప్రతి అక్షరానికీ ఒక దేవత ఉంది. ఒక్కో అక్షరంలో ఆ దేవత శక్తి అంతర్హితమై ఉంది. అంటే, ఒక్క గాయత్రి మంత్రం ఇరవై నలుగురు దేవతల దైవీశక్తిని అందుకుని ఉంది.

Top