చిరస్మరణీయుడు కత్తి కాంతారావు

ఇప్పటి తరానికి తెలుసోలేదో కానీ అప్పటి తరానికి మాత్రం కత్తి కాంతారావు పేరు వినగానే ఒక్కసారిగా కత్తులు, ఖడ్గాలు, మంత్రాలు, దెయ్యాలు, రాజకోటలు కళ్ళముందు కదలాడతాయి. తెలుగు సినీరంగంలో జానపద చిత్రాల్లో ఎన్టీఆర్‍ తర్వాత అంతటి పేరు వచ్చింది మాత్రం కాంతారావుకే! అంతటి నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఆయన తన చివరి దశలో దుర్భర జీవితాన్నే గడిపారని చెప్పాలి. ఆయన పోయిన తర్వాత ఆయన కుటుంబం ఆర్థికంగా మరింత

రెజీనా.. బాలీవుడ్‍ డ్రీమ్స్

తన ప్రతిభకు తగినన్ని అవకాశాలను సంపాదించుకోలేకపోయింది చెన్నై చిన్నది రెజీనా. దక్షిణాదిన పడుతూలేస్తూ కెరీర్‍ను కొనసాగిస్తోంది. ఇదే సమయంలో బాలీవుడ్‍లోనూ ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా ఒక హిందీ సినిమాలో అవకాశం సంపాదించినట్ల• టాక్‍. సూపర్‍ హిట్‍ హిందీ సినిమా ‘ఆంఖే’కి కొనసాగింపుగా రూపొందే సినిమాలో రెజీనా హీరోయిన్‍గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అమితాబ్‍, అనిల్‍ కపూర్‍ వంటి స్టార్లు నటిస్తున్నారు. మరి హిందీలో రెజీనా

చిరు @ 151

ఖైదీ నంబర్‍ 150 సినిమా షూటింగ్‍లో పాల్గంటూనే తీరిక చేసుకుని 151వ సినిమాకు సంబంధించిన కథా చర్చల్లో పాల్గంటున్నారని, ఎన్నో కథలు వింటున్నారని సమాచారం. కథ కుదిరితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించడానికి సిద్ధమేనని ఇటీవల జరిగిన ‘సరైనోడు’ వేడుకలో చిరంజీవి సభా ముఖంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి 151వ సినిమాకు దర్శకత్వం వహించే వారి పేర్లలో బోయపాటి శ్రీను పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు

తెలుగు ‘తెర’ మరుగు

వెండితెరపై తెలుగు వెలవెలబోతోంది. కళామతల్లి మాతృ భాషకు నోచుకోలేక పరభాషా పరాయణత్వంతో ఖిన్నురాలవుతోంది. ఆంగ్ల పదాలే నేరుగా సినిమా టైటిల్స్గా తెరకెక్కుతున్నాయి. ఇక, పాటలైతే చెప్పనవసరం లేదు. మనం వినేది తెలుగా.. ఆంగ్లమా..? అనేది తెలియనంతగా గీతాల్లో తెలుగు ఖూనీ అవుతోంది. ఒకప్పుడు అచ్చతెలుగు టైటిల్స్తో కనువిందుచేసిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ నేడు తెలుగునెలా విస్మరిస్తుందో ఒక్కసారి పరిశీలించండి. తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగ వేస్తే మొదట గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి.. గూడవల్లి

మన ఊరి రామాయణ

ప్రకాశ్‍రాజ్‍ మంచి నటుడే కాదు.. మంచి అభిరుచి ఉన్న దర్శకుడు కూడా. తాజాగా ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మన ఊరి రామాయణం’. ఆయనే హీరోగా నటించి.. స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు దసరా కానుకగా అందించనున్నారు. శ్రీరామ నవమి రోజు జరిగిన ఓ సంఘటన నలుగురి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చిందనేది ఈ చిత్ర మూల కథ. భుజంగయ్యగా ప్రకాశ్‍రాజ్‍, సుశీలగా ప్రియమణి,

Top