నివేదన

పంచభక్ష్య పరమాన్నాలున్నా కుచేలుడు ఇచ్చిన గుప్పెడు అటుకులకే దాసోహమన్నాడు కన్నయ్య. మరి ఆ గొప్పతనమంతా కృష్ణయ్యదే అనేస్తాం కానీ.. అటుకుల రుచీ తక్కువేమీ కాదు. కాబట్టి బాలగోపాలుడికి ఇష్టమైన ఆ అటుకులతోనే కాస్త వెరైటీ నైవేద్యాలను ఇలా కూడా ప్రయత్నించొచ్చు.. అటుకుల పొంగలి కావాల్సినవి: అటుకులు: కప్పు, పెసరపప్పు: మూడు చెంచాలు, బెల్లం తరుగు: ముప్పావు కప్పు, నెయ్యి: మూడు చెంచాలు, జీడిపప్పులు: ఐదు, కిస్‍మిస్‍: పది, యాలక్కాయ: ఒకటి, లవంగం: ఒకటి,

ఆరోగ్య భాగ్యం సూప్‍.. ఎందుకు తాగాలి?

వానొచ్చినా.. చలిపెట్టినా.. జలుబు చేసినా.. జ్వరం వచ్చినా.. నోరు బాగోకున్నా.. పొట్ట మందంగా ఉన్నా.. వేడి వేడి సూప్‍ తాగుతుంటారు కొందరు. హోటల్‍కు వెళ్తే డిన్నర్‍ లేదా లంచ్‍కు ముందు కచ్చితంగా సూప్‍ తాగేవాళ్లు మరికొందరు.. ఒకప్పుడు సంపన్న వర్గాల్లో మాత్రమే ఉండే సూప్‍ తాగడం అనే ఈ అలవాటు నేడు ఆధునిక జీవనశైలి పుణ్యమా అని అందరికీ ఒంటబట్టింది. ఫలితంగా ‘సూప్‍’ చాలా ఫేమస్‍ అయిపోయింది. అసలీ సూప్‍

‘ఆహా’రం

రొయ్యల ఇగురు అందరూ చేసుకునేదే.. అదే రొయ్యలని మామిడితో కలిపి వండండి.. పుల్లగా, కారంగా ఉండే ఆ రుచికి మరో మరో ముద్ద ఎక్కువ లాగిస్తారు. కొబ్బరితో కలిపి చూడండి.. అన్నం కూడా లేకుండా అచ్చంగా కూరే తినేస్తారు. అసలు రొయ్యలతో ఒకటా రెండా..బోలెడు ప్రయోగాలు చేయొచ్చు. వాటిలో కొన్ని.. రొయ్యల ఫ్రైడ్‍రైస్‍ కావాల్సినవి: రొయ్యలు: 200 గ్రా., నూనె: రెండున్నర చెంచాలు, సోయాసాస్‍: చెంచాన్నర, మిరియాల పొడి: చెంచా, గుడ్లు: రెండు, ఉప్పు:

మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍ఓ) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్‍ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, మంచి ఆహార అలవాట్లు, పరిశుభ్రత పాటించేలా చైతన్యపరచడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం. ఏటా ఏదైనా ఒక విశేషాన్ని (థీమ్‍) తీసుకుని ఏడాది పొడవునా దానిపై ప్రచారం చేయడం ఆరోగ్య దినోత్సవం లక్ష్యం. ఈ క్రమంలో 2026 సంవత్సరాన్ని ఆరోగ్యం.. వైద్యం అందరికీ సులభంగా, చౌకగా లభించాలానే

బావినీళ్లు తియ్యన.. దూది పరుపు మెత్తన

బావి నీళ్లు: ఉప్పగా, తియ్యగా ఉంటాయి. వేడి చేస్తాయి. శ్లేషాన్ని, వాతాన్ని పోగొడతాయి. జఠరదీప్తినిస్తాయి. విరేచనాన్ని కావిస్తాయి. పైత్యాన్ని కలిగిస్తాయి. బియ్యపు కడుగు: బియ్యం కడిగిన నీళ్లను కడుగు అని, పసగడుగని అంటారు. ఈ నీళ్లలో పంచదార కలిపి తీసుకుంటే మూత్రం సాఫీగా జారీ అవుతుంది. చలువచేస్తుంది. దాహం, తాపం తగ్గుతాయి. ఎక్కువగా తీసుకుంటే జలుబు చేస్తుంది. బియ్యాన్ని మొదటిసారి కడిగిన కడుగును తీసుకుంటే అగ్నిమాంద్యం, అతిసారం, మేహం పోతాయి. రెండవసారి కడుగును తీసుకుంటే

Top