తన సొమ్ము అల్లం-పరుల సొమ్ము బెల్లం

‘లోకో భిన్నరుచి:’ అని ఆర్యోక్తి. ‘జిహ్వకొక రుచి. పుర్రెకొక బుద్ధి’ అంటోంది మన తెలుగు సామెత. లోకంలో ఎన్ని నాలుకలు ఉన్నాయో అన్ని రుచులూ ఉన్నాయి. ఎన్ని పుర్రెలున్నాయో అన్ని బుద్ధులూ ఉన్నాయి. మనిషి మనిషికీ శారీరకంగానే కాకుండా మనిషి బుద్ధుల్లోనూ, నడవడికల్లోనూ వ్యత్యాసం కనిపిస్తుంది. మన సాంఘిక జీవితంలోని పలు సంఘటనలు, సన్నివేశాలు ఆయా సామెతలకు వస్తువులయ్యాయి. మన సమాజంలో అన్ని తరహా మనుష్యులు ఉన్నారు. అలాంటి వారిని ఉద్దేశించి

మీరు ఒంటరి కాదు!

ఓ శిష్యుడు కొత్తగ ఆశ్రమంలో చేరాడు. ఒకరోజు అతడు అడవికి వెళ్లి చీకటి పడినా తిరిగి రాలేదు. దీంతో శిష్యుడిని వెతుక్కుంటూ గురువు అడవికి వెళ్లాడు. ఓ ఏటి ఒడ్డున శిష్యుడు ఎంతో విచారంగా ఏడుస్తూ కనిపించాడు. గురువు అతని వద్దకు వెళ్లి, ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. ‘నేను ఒంటరివాడిని. నాకెవరూ లేరు. అమ్మానాన్నల్ని కోల్పోయి పుట్టెడు దు:ఖంతో మీ దగ్గరికి వచ్చాను. మీ మిగతా శిష్యులు కూడా నన్ను వదిలేసి

సుబ్బారాయుడి షష్ఠి

పార్వతీ పరమేశ్వరుల ప్రియపుత్రుడైన సుబ్రహ్మణ్యస్వామి దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో విశేష ఆరాధ్య దైవం. కార్తికేయ, మురుగ, షణ్ముఖ, శరవణ, మహాసేన, కుమారస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, బాలస్వామి, వేలన్‍, దండపాణి, వల్లీనాయక, దేవసేనాపతి, సేనాని, గుహ, గురుగుహ, శివగురు, దేశిక తదితర పేర్లు ఈయనకు ఉన్నాయి. శక్తికి, తేజస్సుకీ, గ్రహపీడలు తొలగిపోవడానికి, కుజదోషాలను నివారించుకోవడానికి కుమారోపాసన చేయడం సంప్రదాయంగా వస్తోంది. దేవతల్లో ఈయన అత్యంత శక్తివంతమైన దైవం. మిక్కిలి అందగాడు కూడా!

భక్తేశ్వర వ్రత కథేమిటి?

కార్తీక మాసంలో భక్తేశ్వర వ్రతం ఆచరించాలని చెబుతారు. ప్రత్యేకించి కార్తీక• పూర్ణిమ నాడు ఆచరించాల్సిన ఈ వ్రత విధులేమిటి?. కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరుడిని ఉద్దేశిస్తూ చేసే ఓ వ్రతం కూడా ఉంది. దీనినే భక్తేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతాచరణ వెనుక కథను గురించి పురాణాలు ఇలా చెబుతున్నాయి. పూర్వం మథురను చంద్రపాండ్యుడు అనే రాజు పరిపాలిస్తుండే వాడు. అతడికి కుముద్వతి అనే అనుకూలవతి అయిన భార్య ఉండేది.

‘లలితా సహస్రం’ పుట్టిందెక్కడ?

లక్ష్మీగవ్వలంటే ఏమిటి? లక్ష్మీపూజలో వీటిని ఉపయోగించాలని చెబుతారు. దీని వెనుక ఏదైనా నేపథ్యం ఉందా? గవ్వలు చాలా పవిత్రమైనవి. ఇవి సాక్షాత్తూ లక్ష్మీదేవితో సమానమైనవి. గవ్వలు స్థూలంగా ఒకటే ఆకృతిలో ఉన్నప్పటికీ చిన్న చిన్న తేడాలతో అనేక రకాలుగా ఉంటాయి. ఈ గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వలను లక్ష్మీ గవ్వలని అంటారు. వీటిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. అసలు లక్ష్మీగవ్వలు ఎక్కడివి? ఎలా పుట్టాయి? అనే విషయాలు తెలుసుకుందాం. క్షీరసాగర మథనం

Top