శరీరం అంటే ఏమిటి?

ఆయుర్వేద శాస్త్రానుసారం శరీరం` వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాలు, రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే ఏడు ధాతువులు, మలం, మూత్రం, స్వేదం అనే మూడు రకాల మలాలు కలిగి ఉంటుంది. వీటి సమ్మేళనమే శరీరం. ఇవన్నీ ప్రత్యేకమైన పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. వీటి దోషాలు ఎక్కువైతే శరీరంలో వివిధ కదలికలు అతిగా జరుగుతుంటాయి. అప్పుడు శరీరంలో అనేక మార్పులు కలిగి రోగాలు పుట్టుకొస్తాయి. ఈ దోషాలు

నిన్ను మింగే తీపి కన్నా నువ్వు మింగే చేదు మిన్న

శ్రీరామ్‌ గారి లేఖలు జీవితంలో మనం మాట్లాడుకునే చాలా విషయాలు, చెప్పుకునే చాలా కబుర్లు.. ఇవన్నీ మాకెందుకని అనుకుని ఏదో క్షణంలో అనుకుంటాం. కానీ, అవన్నీ ఇప్పుడు కాకపోయినా, ఎపుడైనా జీవితంలో అందరికీ అవసరమైనవే. అందుకే రాస్తున్నాను. ఈ విషయాలన్నీ ఎవరికీ అవసరం లేకపోయినా నాకు చాలా అవసరం. అందుకే నేను రాసే చాలా ఉత్తరాలు చూడటానికి ఇతర వ్యక్తులకు రాస్తున్నట్లు అన్పించినా, నిజానికి అవి నాకు నేను రాసుకున్న ఉత్తరాలు.

ఆయుర్వేదం.. ఆరోగ్యం

నవంబర్‌ 2, 2021 ` జాతీయ ఆయుర్వేద దినోత్సవం తైలాభ్యంగనం ఆయుర్వేద శాస్త్రంలో చరకుడు తైల మర్దనం గురించి ఇలా రాశాడు. స్పర్శనే చాధికో వాయు స్పర్శనం చ త్వగాశ్రితమ్‌ త్వచశ్చ పరమోభ్యంగ తస్మాత్తం శీలయేన్నర శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి ప్రధాన అవసరమైన ఆక్సిజన్‌ (వాయువు) ముఖ్యమైనది. వాయువు యొక్క గ్రహణ శక్తి కేవలం ముక్కు, నోరుకే కాక చర్మాన్ని కూడా ఆశ్రయించి ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అభ్యంగనం పరమోపకారి. ఎందుకంటే, ముక్కు, నోటితో పాటుగా శరీరం

పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక చలువ వెన్నెల కష్టకాలము దాపురిస్తే కన్ను కాచే రెప్ప రీతిగ కాచు వాడే` బ్రోచువాడే అచ్చమగు స్నేహితుడు, మిత్రుడు కలిమి ఉంటే బంధుజనములు లేమి కలుగగ ఎవరి కెవరో? కాని మిత్రుడు ఎల్లవేళల చేరదీసే చలువ వెన్నెల సొంత లాభము కొరకు ప్రీతిగ మాటలాడుచు దరికి చేరే అదను

ఆయుర్వేదం.. ఆరోగ్యం

నవంబర్‌ 2, 2021 ` జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఆయుర్వేదం..భోజనవిధి చేతులు, కాళ్లు, ముఖం శుభ్రపరుచుకోకుండా, కనీసం నోరు కడుక్కోకుండా, నోరు పుక్కిలించకుండా అన్నం తినరాదు. పండ్లతో చక్కగా నమలకుండా దేనినీ తినరాదు. భోజనం చేసిన వెంటనే ఇతర పదార్థాలను తినకూడదు. ఆకలి కలిగినపుడు కడుపు నిండుగా తినడం మంచిది కాదు. మితముగానే భుజించాలి. ఉదయం, సాయంకాలం వేళల్లో రెండుసార్లు మాత్రమే భుజించాలి. మధ్యమధ్యలో తినడం మంచిది కాదు. భోజనం చేయడం అనేది ఆయుర్వేదం ప్రకారం అగ్నిహోత్రం వంటిది. అంటే అంత

Top