శరీరం అంటే ఏమిటి?
ఆయుర్వేద శాస్త్రానుసారం శరీరం` వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాలు, రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే ఏడు ధాతువులు, మలం, మూత్రం, స్వేదం అనే మూడు రకాల మలాలు కలిగి ఉంటుంది. వీటి సమ్మేళనమే శరీరం. ఇవన్నీ ప్రత్యేకమైన పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి. వీటి దోషాలు ఎక్కువైతే శరీరంలో వివిధ కదలికలు అతిగా జరుగుతుంటాయి. అప్పుడు శరీరంలో అనేక మార్పులు కలిగి రోగాలు పుట్టుకొస్తాయి. ఈ దోషాలు




