మెంఫిస్ హిందూ దేవాలయం
- రాజేశ్వరి అన్నవరపు, స్వాతిభాస్క అద్భుతాలకు నిలయం ఈ ఆలయం నిర్మించి అప్పుడే 25 ఏళ్లు గడిచిపోయాయంటే నిజంగా నమ్మశక్యంగా లేదు. 1994లో మొదటిసారిగా ప్రాణప్రతిష్ట నిర్వహించాం. ఆలయాన్ని దర్శించే భక్తులకు సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభూతిని అందించాలన్నది ఐసీసీటీ ధ•ఢ సంకల్పం. అందుకనుగుణంగా నిర్మలమైన, ప్రశాంతమైన వాతావరణంలో అత్యున్నత అర్హతలు కలిగిన అర్చకులు ఆగమశాస్త్రానుసారం పూజాదికాలు, అర్చనాదులు నిర్వహిస్తారు ‘వెంకటాద్రి సమఃస్థానం బ్రహ్మాండే నాస్తికించనః. వెంకటేశ సమోదేవ న భూతో న భవిష్యతి’




