గోమాతను పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?

ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! జనులు పాపాల నుంచి విముక్తి చెంద డానికి ఏదైనా మార్గాన్ని, తరుణోపాయాన్ని తెలపండి’ అని కోరిందట. గోమాతకు చేసిన పూజల వలన కలిగే ఫలితాల గురించి అప్పుడు పరమేశ్వరుడు ఆమెకు ఈ విధంగా చెప్పాడట. ‘పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. గోవు పాదాల యందు పితృదేవతలు, కాళ్ల యందు సమస్త పర్వతములు, భ్రూ మధ్యమున గంధర్వులు, దంతముల యందు గణపతి, ముక్కున శివుడు,

అక్కడ మట్టి కూడా మహిమ చూపుతుంది.

మంత్రాలయం.. అదొక ఆధ్యాత్మిక బృందావనం. రాఘవేంద్రస్వామి ప్రత్యక్షంగా అవతరించి, వేంచేసిన దివ్య స్థలం మంత్రాలయం. ఈ ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నదీ తీరాన ఉంది. ఈ క్షేత్రం ఎన్నో విశేషాలకు ప్రసిద్ధి, ప్రతీతి. అవేమిటంటే.. పాదోదకం.. పావనం రోజూ రాఘవేంద్ర స్వామి మూల బృందావ నానికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలను మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా

మోక్ష మార్గం.. వైకుంఠ ద్వారం

కుంఠ అంటే కొరత కలది అని అర్థం. వైకుంఠ అంటే ఏ కొరతా లేనిదని భావం. అటువంటి వైకుంఠం శ్రీ మహా విష్ణువు లక్ష్మీదేవితో కూడి ఉండే నివాసం. విష్ణువు ఆ నివాసంలో లక్ష్మీదేవితో శేషశయ్యపై నివసిస్తాడు. త్రేతాయుగంలో రావణుని బాధలకు తాళలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠానికి వచ్చిన హరి దర్శనం చేసుకున్నారు. వారికి ఏకాదశియే ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం కల్పించి మార్గదర్శి కావడం చేత వైకుంఠ

శక్తి మాసం

నవంబరు 27, బుధవారం, మార్గశిర శుద్ధ పాడ్యమి నుంచి - డిసెంబరు 31, మంగళవారం, పుష్య శుద్ధ పంచమి వరకు శ్రీ వికారి నామ సంవత్సరం-మార్గశిర మాసం-హేమంత రుతువు-దక్షిణాయణం. ఆంగ్ల కాలమానం ప్రకారం డిసెంబరు మాసం చివరిది. తెలుగు పంచాంగం ప్రకారం దీనిని మార్గశిర మాసంగా వ్యవహరిస్తారు. ఇది తొమ్మిదవ నెల. ఈ మాసానికి ‘అగ్రహాయణిక’ అనే పర్యాయ నామం ఉన్నట్టు ‘అమరం’ అనే గ్రంథంలో ఉంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో,

1528-2019 రాం మందిర్ – సీదు వివాదం 500 ఏళ్ళు

కాస్త అటూ ఇటూగా తొమ్మిది సంవత్సరాలు తక్కువ కావచ్చు గాక.. కానీ, అచ్చంగా, అక్షరాలా ఐదు వందల సంవత్సరాల వివాదం- రామజన్మభూమి - బాబ్రీ మసీదు సమస్య. దేశ ముఖచిత్రాన్నే మార్చేసిన, కొత్త రాజకీయ సమీకరణాలకు కారణమైన ఈ వివాదంపై నూట యాభై సంవత్సరాల క్రితమే మత ఘర్షణలు చెలరేగాయి. ఇక్కడి వివాదాస్పద స్థలంపై నూట ఇరవై ఐదు సంవత్సరాల కిందటే న్యాయస్థానాలకు సమస్య చేరింది. డెబ్బై సంవత్సరాల క్రితం..

Top