ఉత్తరాయణం

కార్తీక దీపశోభ తెలుగు పత్రిక నవంబర్‍ 2023 సంచికలో కార్తీక శోభ ఉట్టిపడింది. ఆ మాస విశేషాలను తెలుపుతూ ఇచ్చిన ముఖచిత్ర కథనం చదివించింది. కార్తీకంలో హరిహరుల ప్రాశస్త్యాన్ని తెలుపుతూ కార్తీక మాస విధులు, వ్రత కథలతో అందించిన ఈ కథనం బాగుంది. - పి.సంతోష్‍కుమార్‍, అనన్య, కవిత, రేవతి, సుధాకరరావు, వెంకటరమణ, ఆన్‍లైన్‍ పాఠకులు నీతి కథలు వరుసగా ప్రతి సంచికలో అందిస్తున్న నీతి కథలు చదివిస్తున్నాయి. ముఖ్యంగా మహాభారతంలోని నీతి కథలను

ఆదియందు వాక్యముండెను..

ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను.. అమ్మ చేతి గోరుముద్దల్లా తేలికగా వంటబట్టే తేట తెలుగు పదాలే పరిశుద్ధ గ్రంథాన్ని క్రైస్తవులకు ఎంతో చేరువ చేశాయి. తెలుగు భాష ఆధ్యాత్మికంగా చైతన్యపరిచే మాధ్యమం కాబట్టే, తెలుగు అనువాద క్రైస్తవ మత గ్రంథం క్రైస్తవుల చేతుల్లో కరదీపికై వెలుగుతోంది. ఈ గ్రంథంలోని విషయాలను ప్రత్యేక సత్యాలుగానూ, దేవుని అభీష్టాన్ని తెలిపే దివ్యవాణి గానూ భక్తులు భావిస్తారు. ఈ

సమస్తం.. పుస్తకం

పుస్తకం అంటే ఆపాద మస్తకం మనల్ని స్ప•శించే ఓ నేస్తం. మంచి పుస్తకం మన మస్తిస్కాన్ని తెరుస్తుంది. భావాలను, ఆలోచనలను విశాలం చేస్తుంది. జీవన సరళిని మారుస్తుంది. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. అందుకే పుస్తకం అంటే కేవలం కాగితాల పుటలు కాదు.. పుస్తకం అంటే ఓ భావం.. ఓ బంధం.. ఓ భావోద్వేగం. మనిషిని మహోన్నతుడిని చేసేది పుస్తకమే. పుస్తకం మాట్లాడదు. కానీ, మనతో ఎన్నో భావాలను పలికిస్తుంది. ఆలోచనల్ని చిలకరిస్తుంది. ఊరడిస్తుంది. నవ్విస్తుంది. ఆలోచింపచేస్తుంది. కథలు చెబుతుంది. కలలు కనేలా

పుస్తకాలతోనే ‘క్రష్‍’

రష్మిక.. ‘పుష్ప’లో శ్రీవల్లిగా అలరించిన ఈ చిన్నది పుస్తకాల పురుగు కూడా. ఎప్పుడూ సినిమా కబుర్లేనా.. నేను చదివే పుస్తకాలేంటో.. వాటి సారాంశమేంటో తెలుసుకోండంటూ బోలెడు ముచ్చట్లు చెప్పింది. పుస్తకాలంటే ఎంతో ఇష్టమని చెప్పే ఆమె.. షూటింగ్‍ గ్యాప్‍లో ఏ మాత్రం ఖాళీ దొరికినా పుస్తకాన్నందుకుంటానని చెబుతోంది. ‘నేను చదివి ప్రేరణ పొందిన పుస్తకాలివీ.. మీరు చదవండి’ అంటూ రష్మిక సిఫార్సు చేస్తున్న ఆ పస్తుకాలేమిటో చూద్దాం.. ద లిటిల్‍

ద్రోణాచార్యుడు

భరధ్వాజుడు, ఘృతాచికి పుట్టిన వాడు ద్రోణుడు. ఈయన కౌరవులకు, పాండవులకు కూడా ఆచార్యుడు. ఈయనకు కృపాచార్యుడి సోదరి కృపితో వివాహమైంది. వీరికి పుట్టిన వాడే అశ్వత్థామ. భరద్వాజుడు అగ్నికు కొడుకైన అగ్నివేశుడికి ఆగ్నేయాస్త్రం గురించి చెప్పాడు. ఆ అగ్నివేశుడు తిరిగి ఆ అస్త్రాన్ని భరద్వాజుడైన ద్రోణుడికి చెప్పి గురువు రుణం తీర్చుకున్నాడు. భరద్వాజుడికి వృషతుడనే రాజు స్నేహితుడు. వృషతుడికి ద్రుపదుడనే కొడుకు ఉన్నాడు. ద్రుపదుడికీ, ద్రోణుడికీ అగ్నివేశుడే గురువు. ద్రుపదుడు

Top