సంపాదకీయం మహా మంత్రం
బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనా శక్తి పరుచుకుంటున్న వేళ.. నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ.. అపూర్వ తేజో విరాజితుడైన ముని సత్తుముని కంఠంలో నుంచి వెలువడిన సుస్వర మంత్రఝురి- గాయత్రి మంత్రం. ఇది సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించే అద్భుత చంధో తరంగం. ఉత్క•ష్టమైన గాయత్రి మంత్రాన్ని సృష్టించిన ఆ రుషి సత్తముడు మరెవరో కాదు.. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడైన విశ్వామిత్ర మహర్షి. ఈ