పుణ్యకార్యం

పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘రాజా! నువ్వు ఉదారవంతుడివే కాక పుణ్యకార్యాల పట్ల ఆసక్తి గలవాడిలా కూడా కనిపిస్తున్నావు. పుణ్యకార్యాలనేవి చేసిన వాళ్లకే కాక, సమాజానికి కూడా మేలు చేస్తాయి. కానీ ఏ పుణ్యకార్యాలూ చేయని వాళ్లు కూడా ఒక్కోసారి దేవుడి దయకు పాత్రులు కావడం

కాకమ్మ కథ

కాకులను మనం చాలా అలుసుగా చూస్తాం. ‘కాకి చిరకాలమున్న నే కార్యమగును?’ అనే పద్యం చిన్నప్పుడు మీరు చదివే ఉంటారు. ‘లోకులు పలుగాకులు’ అనే సామెత కూడా ఒకటి ఉంది. ఈ విధంగా మనం కాకులను తక్కువ చేస్తూ మాట్లాడుకుంటుంటాం. కానీ, కాకులు చాలా గొప్పవి. మనకు తెలియని విషయాలు కాకులకు తెలుసు. కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మనింటికి చుట్టాలు వస్తారని అర్థం. చనిపోయిన వాళ్ల మనసుల్లో

రైభ్య మహర్షి

రైభ్యుడు చిన్నతనం నుంచే వేదాధ్యయనం ప్రారంభించాడు. ఆయనకు గురుభక్తి చాలా ఎక్కువ. గురువు గారి కంటే చాలా ముందే నిద్ర లేచి ఆయన తిరిగి పడుకునే వరకు ఆయనకు కావాల్సిన సేవలు, సపర్యలు చేసి అనంతరం మిగిలిన సమయంలో చదువుకునే వాడు. గురువు గారు కూడా ఇతని గురుభక్తికి సంతోషించి అన్ని వేద శాస్త్రాలు రైభ్యుడికి బాగా వంటబట్టేటట్టు నేర్పించారు. మొత్తం అన్నీ నేర్చుకున్నాక గురువు గారి ఆజ్ఞ తీసుకుని బృహస్పతి

ఫాల్గుణ మాసం విశిష్టతలేమిటి?

మార్చి 1, ఆదివారం, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి మార్చి 18, బుధవారం, ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు మార్చి నెలలో ఫాల్గుణ మాస తిథులు కొనసాగుతున్నాయి. తదుపరి మార్చి 19, చైత్ర శుద్ధ పాడ్యమితో చైత్ర మాసం ఆరంభమవుతుంది. ఆనాడే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం. ఇక మార్చి నెలలో 1 నుంచి 18వ తేదీ వరకు కొనసాగే ఫాల్గుణ మాసంలో ఆచరించాల్సిన ఆధ్యాత్మిక

ఏకశిలపై కోదండరాముడు

మన భరత భూమి రామాలయాలకు పుట్టినిల్లు. దేశవ్యాప్తంగా శ్రీరాముడికి ఎన్నో గుడులూ గోపురాలూ ఉన్నాయి. అయితే చారిత్రక ప్రాధాన్యం రీత్యానో, స్థల పురాణ ప్రాశస్త్యంతోనో, వాస్తుకళతోనో అవన్నీ ప్రాచుర్యం చెందుతుంటాయి. అరుదుగా కొన్ని గుడులు మాత్రం వాటన్నింటితో పాటు సినిమా షూటింగుల పరంగానూ, వివాహ వేదికగానూ భక్తుల ఆదరణను చూరగొంటాయి. ఆ కోవకే చెందుతుంది హైదరాబాద్‍ శివారు శంషాబాద్‍ సమీపంలోని అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం. చుట్టూ పచ్చని పరిసరాలూ, సువిశాలమైన

Top