‘డీసీఎల్’ క్రికెట్ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్!

జులై 4.... అమెరికా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండిపెండెన్స్ కప్‍ పేరుతో డల్లాస్‍ క్రికెట్‍లీగ్‍ యూత్‍ క్రికెట్‍ టోర్నమెంట్‍ నిర్వహించింది. జులై 1 నుంచి జులై 3 వరకు జరిగిన ఈ టోర్నమెంట్‍లో టెక్సాస్‍ క్రికెట్‍ అకాడమి జట్టుతో పాటు యూఎస్‍లోని ఇతర రాష్ట్రాల జట్లు కూడా పాల్గొన్నాయి. స్థానిక మినెర్వ బాంక్వెట్స్లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్‍ని ఐసిసి కన్సల్టెంట్‍ మరియు కోచ్‍ పీటర్‍ వెల్లింగ్స్, ప్లేనో నగర

కలర్ ఫుల్ గ ఇండిపెడెన్సు డే సెలెబ్రేషన్స్…

బ్రిటన్‍ అరాచక రాచరికపు పాలన కింద ఏళ్ల తరబడి మగ్గిన అమెరికా..., స్వాతంత్య్రం కోసం పోరాడి సర్వ స్వతంత్ర దేశంగా 1776, జులై 4న ఆవిర్భవించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని ముఖ్యనగరాలు, పట్టణాలతో పాటు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నగరాలన్నింటినీ అందంగా అలంకరించారు. టెక్సాస్‍రాష్ట్రంలోని ఇర్వింగ్‍లోనూ స్వతంత్ర దినోత్సవ వేడుక అంబరాన్నంటింది. స్థానిక డౌన్‍టౌన్‍ ఇర్వింగ్‍లో జరిగిన సెలెబ్రేషన్స్కి

డెట్రాయిట్‍లో రోహిత్‍ గానామృతం

డెట్రాయిట్‍లో రోహిత్‍ గానామృతం ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సతీష్‍వేమన కార్యవర్గం చేసిన తొలి కార్యక్రమం డెట్రాయిట్‍లో ఘనంగా జరిగింది. డెట్రాయిట్‍లోని సెయింట్‍తోమా చర్చిలో ఇండియన్‍ ఐడల్‍ 9లో రన్నర్‍ రోహిత్‍ తన పాటలతో ఆకట్టుకున్నారు. రెండు గంటల పాటు ఏకధాటిగా తెలుగు పాటలు పాడుతూ అందరినీ ఉర్రూతలూగించారు. తానా ప్రాంతీయ ప్రతినిధి సునీల్‍సమన్వయ పరిచిన తానా సంగీత విభాగంలో 2 గంటలకు పైగా స్థానిక

ఈనెల 26న ట్రంప్‍తో మోడీ భేటీ

డొనాల్డ్ట్రంప్‍తొలిసారిగా సమావేశం కానున్నారు. ఈ నెల 26న జరిగే ఈ సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్‍తో కలిసి హెచ్‍బి వీసాల అంశంపై ప్రదానంగా చర్చలు జరగనున్నాయి. వీసాల జారీ తగ్గించడంపై నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే హిందూ మహాసముద్రం ప్రాంతంలో సుస్థిరత కొనసాగటానికి భారత్‍ప్రాముఖ్యతను గుర్తించిన అమెరికా రక్షణ మంత్రి జేమ్స్మాటిస్‍’’భారత్‍మా ప్రధాన రక్షణ భాగస్వామి’’అని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రాంతీయ భద్రత,

ఘనంగా వెంకటముఖి త్యాగరాజ ఆరాధనా

ఘనంగా వెంకటముఖి త్యాగరాజ ఆరాధనా శ్రీ వెంకటముఖి త్యాగరాజ ఆరాధన మహ•త్సవం టెక్సాస్‍లోని ఫ్రిస్కో నగరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ కార్యసిద్ధి మరకత ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దేవాలయం 2015లో అవధూత దత్త పీఠాధిపతులు శీశీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి స్థాపించారు.అప్పటి నుండి ఈ ఆరాధన మహోత్సవాలు క్రమం తప్పకుండా చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని పురందరదాసు పిళ్ళారి ఆరంభించారు.

Top