చిన్నజీయర్ స్వామి ఆశీర్వాద్తలతో చిన్నారులకు శిక్షణా తరగతులు

మన కళలను సాకారం చేసు కునేందుకు.. మాత•భూమిని విడిచి ఎక్కడో విదేశాల్లో జీవిత గమనంలో స్థిర పడుతుంటారు. ఇక్కడి ఆచార వ్యవ హారాలు, సంస్కృతి వారి చిన్నారులకు నేర్పించాలనుకుంటారు. అలాంటి వారికోసమే అట్లాంటాలో నివసిస్తున్న భారతీయుల కోసం, 4 సంవత్సరాలు ఆపైన వయసున్న పిల్లల కోసం జీయర్‍ ఎడ్యుకేషన్‍ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజ్నా అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలు, హైందవ విలువలను ప్రచారం చేయడానికే

సన్ షైన్ పీడియాట్రిక్స్

పెరిగే పిల్లల సమగ్ర అభివృద్ధి, సర్వతోముఖ వికాసానికి తోడ్పడేందుకు సన్‍షైన్‍ పిడియాట్రిక్స్ ఎంతగానో దోహదపడుతోంది. జార్జియాలోని కమ్మింగ్‍లో అందరికీ అందుబాటులో ఉన్న ఈ వైద్యశాలలో అప్పుడే పుట్టిన పసిపిల్లల నుంచి యువతీయువకుల వరకు అందరికీ వైద్య సదుపాయాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. అంతేకాదు ఎదుగుతున్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలతో పాటు నిర్ణీత సమయంలో వారి అభివృద్ధి కొరకు ‘‘వెల్‍బేబి చెకప్స్’’ మరియు ఆన్యువల్‍

అట్లాంటాలో క్రికెట్ సందడి

క్రికెట్‍పై ఉన్న మక్కువ ఖండాంతరాలు దాటింది. ముఖ్యంగా మన భారతీయుల గురించి చెప్పనవసరం లేదు. క్రికెట్‍కు ఉన్న క్రేజ్‍ అలాంటిది. ఆగష్టు 15 భారత స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఇండియన్‍ ఫ్రెండ్స్ ఆఫ్‍ అట్లాంటా ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ కప్‍ నిర్వహించారు. ఆగష్టు రెండోవారంలో జరిగిన ఈ ట్వంటీ-ట్వంటీ మ్యాచ్‍లకి కమ్మింగ్‍లోని కేథ్‍బ్రిడ్జ్ రోడ్‍ క్రికెట్‍ గ్రౌండ్స్ వేదికైంది. ఈ ట్వంటీ•-ట్వంటీ• క్రికెట్‍ పోటీల్లో మొత్తం 24 గ్రూపులు పాల్గొన్నాయి. ఈ ట్వంటీ-ట్వంటీ

ఘనంగా వనభోజనాలు నిర్వహించిన గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ

విజయవాడ అడుప-తెలుగుపత్రిక అట్లాంటాలో నిర్వహించిన వనభోజనాలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. స్థానిక ప్రవాసాంధ్రులు వందలాదిగా ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. నిత్యం బిజీబిజీ లైఫ్‍తో ఉండే ప్రవాసాంథ్రులు వనభోజనాలు కార్యక్రమం సందర్భంగా అందరూ ఒకేచోట చేరి సంతోషంగా గడిపారు. చిన్నాపెద్ద అనే తారతమ్యం లేకుండా పలు ఆటపోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందుకు స్థానిక బుఫోర్డ్ డామ్‍ పార్క్ వేదికయింది. ఈ వనభోజనాలు కార్యక్రమంలో ATA,, TATA, TANA,

అట్లాంటాలో గోలి మధుసూదన్ రెడ్డి పర్యటన

భారతదేశ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు బీజేపి ప్రభుత్వం క•షి చేస్తోందని తెలంగాణ బీజేపి కిసాన్‍ మోర్చా అధ్యక్షుడు, చీוజువీ సంచాలకుడు గోలి మధుసూధన్‍ రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన జార్జియా పర్యటనలో భాగంగా అట్లాంటాలో పర్యటించారు. స్థానిక బిర్యానీ పాట్‍లో జరిగిన మీట్‍ అండ్‍ గ్రీట్‍ కార్యక్రమంలో గోలి మధుసూధన్‍ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపి నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

Top