ఉమెన్స్ ఫెస్ట్ ఫెంటాస్టిక్

మామూలుగా నలుగురు మహిళలు కలిస్తే అక్కడ ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. అదే వందలాది మంది ఒకచోట గుమికూడితే.. ఆనందం అవర్ణమవుతుంది. నవ్వులు జల్లులై కురుస్తాయి. అద్భుతం ఆవిష్క•తమవుతుంది. ఈ మహాద్భుతానికి వేదికైంది- కమ్మింగ్‍లోని స్కైల్యాండ్‍ బిజినెస్‍ సెంటర్‍. ద ఇండియన్‍ ఫ్రెండ్స్ ఆఫ్‍ అట్లాంటా (ఐఎఫ్‍ఏ) రెండో వార్షిక ఉమెన్స్ ఫెస్ట్-2017ను ఘనంగా నిర్వహించింది. మే 20న కమ్మింగ్‍లోని స్కైల్యాండ్‍ బిజినెస్‍ సెంటర్‍లో వేలాది మంది మహిళలు సందడి చేశారు. ఎందరో

అమెరికాలో తెలుగోడి ఘనత..

తక్కువ ఖర్చుతో ఉప్పునీటిని తాగునీటిగా మార్చవచ్చని అమెరికాలోని ఓ హైస్కూలు విద్యార్థి నిరూపించాడు. ఈ ఆవిష్కరణతో పెద్ద పెద్ద కంపెనీలు, యూనివర్సిటీల ద •ష్టిని ఆకర్షించిన ఆ విద్యార్థి పేరు చైతన్య కారంచేడు.. భారత సంతతికి, అందులోనూ తెలుగువాడు కావడం విశేషం! అమెరికాలోని పోర్ట్లాండ్‍లో చైతన్య తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. స్థానిక జెసూట్‍ హైస్కూల్‍లో చదువుతున్నాడు. సైన్స్ ఎక్స్పెరిమెంట్‍లో భాగంగా ఈ వినూత్న పద్ధతిని కనుగొన్నాడు. ప్రపంచంలో తాగునీటి సమస్యను లేకుండా

వ్యాధులు-బాధలు

అమావాస్య వల్లనే పౌర్ణమికి విలువ అనారోగ్యం వల్లనే ఆరోగ్యానికి విలువ ఈ వ్యాధులెందుకో? ఇన్ని అనారోగ్యాలేమిటో? రోగాలు కూడా ప్రకృతి వరప్రసాదాలేనా! అవును, నూటికి నూరుపాళ్ళు. ప్రకృతి అడగకుండా ఆరోగ్యాన్నిస్తుంది. అందుకే, అడగకుండా వ్యాధిని కూడా ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఆనందంతో అనుభవించినట్లే అనారోగ్యాన్ని కూడా సంతోషంతో అంగీకరించాలి. ఎందుకంటే., జబ్బు కూడా తప్పించుకోవడం కుదరని జీవితావసరం. అనారోగ్యం కలిగినపుడు, నేనేం పాపం చేశానో అని బాధపడుతుంటాం. కానీ ఇప్పటిదాకా నేను అనుభవిస్తున్న ఆరోగ్యభాగ్యాన్ని

మేటి తెలుగు పద్యం

పూలు వేరైనా పూజ ఒక్కటే పసుల వన్నె వేరు పాలేక వర్ణమౌ పుష్పజాతి వేరు పూజ యొకటి దర్శనములు వేరు దైవంబు యొక్కటి విశ్వదాభిరామ వినురవే వేమన రచించిన పద్యాల్లో సాటి లేని మేటి పద్యమిది. నేటి సామాజిక జీవనాన్ని, అందులోని స్థితిగతులను ఏళ్ల క్రితమే తన పద్యాల్లో వ్యక్తీకరించిన అద్భుత కవి వేమన. అందుకే ఆయన్ను ప్రజాకవిగా వర్ణించారు. ప్రజలలో ఉన్న మూఢ నమ్మకాలను పోగొట్టడానికే కలం పట్టాడు యోగి వేమన. ‘నా కులం గొప్పది..

బాబా నీ రూపం అద్భుతం

అందరి అంతరాల్లో సర్వాంతర్యామిగా కొలువై ఉండే బాబా లేనిచోటు ఈ లోకంలో ఎక్కడుంది? సరిగ్గా మధ్యాహ్న వేళకు షిర్డీ వీధుల్లో ఇంటింటికి ఏదో రూపంలో భిక్షకు వెళ్తారు.. ఉదయం, సాయంత్రం వేళల్లో సేవకుడి రూపంలో లెండీ వనంలోని మొక్కలకు నీళ్లు పోస్తారు. ఎవరైనా భక్తుడు బాధతో అర్థిస్తే ఆర్తిగా అక్కున చేర్చుకుని స్వాంతన కలిగిస్తారు. ఎవరైనా భక్తులు ప్రేమతో ‘సాయీ..’ అని పిలిస్తే ‘ఓయీ..’ అంటూ పలుకుతారు. మరెవరైనా సహాయం కోరితే పరుగున వెళ్ళి చేయూతనిస్తారు. అలసిసొలసిన భక్తులకు

Top