అతిథులను భోజనానికి పిలిస్తే.
గ్రామాల్లో బొడ్రాయి ప్రతిష్ట చేస్తే.. గ్రామస్తులంతా ఉండాలంటారు? పెళ్లయిన ఆడపిల్లలు కూడా తప్పకుండా ఆ రోజు గ్రామానికి రావాలంటారు. ఎందుకు? గ్రామానకి గరిమనాభి లేదా కేంద్రం అయిన ప్రదేశంలో గ్రామ దేవతకు ప్రతినిధిగా బొడ్రాయిని ప్రతిష్టించే ఆచారం ఉంది. ఆ విధమైన ప్రతిష్ట జరిగే రోజున ఆ గ్రామస్తులందరూ ఊళ్లోనే ఉండాలని, పెళ్లయి వేరే చోట్ల ఉంటున్న ఆడపడు చులు కూడా ఆనాడు స్థానికంగా ఉండాలనేది ఒక ఆచారంగా వస్తోంది. దీనికి




