అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు
అవధానం` ఇది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, మధ్యలో పృచ్ఛకులు అడిగితే అప్రస్తుత ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలిస్తూ, ఆశువుగా పద్యాలు చెబుతూ, అసంబద్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కొంటూ అవధాని ఆధ్యంతం నవ్వులు పూయిస్తారు. ఇన్ని ప్రశ్నలను, చమత్కార పూరణలను, అప్రస్తుత ప్రశ్నలను ఏకకాలంలో ఎదుర్కొంటూ అవధాని చేసే సాహితీ విన్యాసం ఎంతైనా గొప్పది. ఒక అవధానంలో కొందరు పృచ్ఛకులు (ప్రశ్నలు అడిగే