శ్రీరామ రక్ష.. సర్వజగద్రక్ష

రాముడు ధర్మానికి ప్రతీక. ఆదర్శ మానవుడు. మనిషి పరిపూర్ణతను సాధించి చివరకు దేవతల నమస్కారాలనే అందుకున్న భగవంతుడు. శ్రీరాముడిని స్తుతించే స్తోత్రాలలో శ్రీరామ రక్షా స్తోత్రమ్‍ అనర్ఘమైనది. దీనిని బుధ కౌశిక మహర్షి రచించారు. ఒకనాటి తెల్లవారుజాము వేళ పరమశివుడు సాక్షాత్కారమై మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించారని అంటారు. దివ్యమైన రామనామంతో నిరంతరం లయిస్తుంటానని పార్వతీదేవికి శివుడు ఒక సందర్భంలో చెప్పాడని అంటారు. ఈ స్తోత్రంలోని కొన్నిటి అర్థతాత్పర్యాలు.. చరితం రఘునాథస్య

రామన్న అత్యాశ

ఒక ఊరిలో ఆశపోతు రామన్న అని ఒకడు ఉండేవాడు. వాడు డబ్బులిస్తామంటే ఏ పనికైనా సిద్ధపడేవాడు. ఈ కీలకం తెలిసిన ఒక పొరుగూరి వాడు అతని వద్దకు వచ్చి, ‘ఏమండి రామన్న గారూ! ఇక్కడికి రెండు క్రోసుల దూరంలో బ్రహ్మాండమైన పుట్ట ఒకటి ఉంది. ఆ పుట్టలో మహిమ గల నాగుమయ్య (పాములు) లున్నాయి. వాటి మహిమ వల్ల మేలు పొందడానికి జనం మొక్కులు తీర్చుకుంటూ దక్షిణలు సమర్పిస్తూ ఉంటారు.

నేర్చుకుంటే.. నేర్పుతాయి

రామాయణం అంటే మనిషి జీవనయానమే., రామకథ అంటే విలువల రాచబాటే.. రామాయణంలోని ప్రతి పాత్రా ఒక అక్షయపాత్ర. ఇందులోని ప్రతి పాత్ర వ్యక్తిత్వాన్ని, వికాసాన్ని, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్పుతాయి. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు, జాంబవంతుడు, వాలి, సుగ్రీవుడు, దశరథుడు, లవకుశులు, మయుడు, మేఘనాథుడు, జటాయువు, శూర్పణఖ, శబరి.. ఒకటా రెండా.. రామాయణంలో ఎన్నో పాత్రలు.. వీటిలో ఎలా బతకాలో నేర్పేని కొన్ని.. ఎలా ఉండకూడదో తెలిపేవి మరికొన్ని..

పతి రంగుకూ ఓ ప్రత్యే‘కథ’

వసంతమాసంలో వచ్చే హోలీ పర్వంలో ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ప్రకృతిలోని వర్ణాల వెనుక ఏదైనా పరమార్థముందా? ఏయే రంగులు దేనికి ప్రాతినిథ్యం వహిస్తాయి? ఆయా రంగులను చూడగానే మనిషి మనసులో కలిగే ప్రతిస్పందనలేమిటి? ప్రకృతిలోని వర్ణాలకు అద్దం పట్టే పర్వం హోలీ. ఇందులో వాడే రంగు రంగులో ఓ కళ ఉంటుంది. ప్రతి రంగుకో లక్ష్యం ఉంది. అవి చాటే సందేశం ఉంది. ఆ రంగులు.. వాటి వెనుక

గరుత్మంతుడు

సృష్టిలో ప్రతి జీవికి స్వేచ్ఛను అనుభవించే హక్కును భగవంతుడు ప్రసాదించాడు. తమకు, తమ వారి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భంగం కలిగినపుడు దానిని పరిరక్షించుకోవడం ధీరుల లక్షణం. మన పురాణాల్లోని గరుత్మంతుడు కూడా తనకు తన తల్లికి స్వేచ్ఛ కావాలని పోరాడి గెలిచిన ధైర్యవంతుడు. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య వినత కొడుకు గరుత్మంతుడు. తండ్రి తపశ్శక్తి కారణంగా పుట్టుకతోనే మహా బలవంతుడు. ఇక కద్రువకు పాములే సంతానం. సహజ వైరులైన

Top