వస్తుగుణ దీపిక

మామిడిపువ్వు: ఈ పువ్వు వగరు, తీపి రుచులు కలిగి, సువాసన వెదజల్లుతుంది. పైత్యశాంతి, మేహశాంతిని కలిగిస్తుంది. వీటిని పచ్చడి చేసుకున్నా, పప్పు చేసుకున్నా ఇవే గుణాలను అందజేస్తాయి. వీటి కషాయాన్ని పుక్కిలిస్తే పంటినొప్పులు, చిగుళ్ల వాపులు పోతాయి. దీన్ని తాగితే నీళ్ల విరేచనాలు కలుగుతాయి. మారేడుచెట్టు: దీని వేరు లేదంటే ఆకు రసం, కషాయం చలువ, మేహశాంతి, పైత్యశాంతిని కలుగజేస్తుంది. జఠరదీప్తినిస్తుంది. విచారాన్ని, అజీర్ణాన్ని పోగొడుతుంది. తాపం, జ్వరాలు కూడా పోతాయి. వేరు కషాయం

పలుకు‘బడి’

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. కంచి గరుడసేవ కంచి పుణ్యస్థలం. అది విష్ణుకంచి,

పుణ్యభూమి

పంచారామాలూ, పంచభూత స్థలాలూ, ద్వాదశ జ్యోతిర్లింగాలూ, అష్టాదశ శక్తిపీఠాలూ.. ఈ మాదిరిగానే అష్ట వినాయక క్షేత్రాలూ ఉన్నాయి. స్థల పురాణాలను బట్టి చూస్తే వేటి ప్రత్యేకత వాటిదే. కానీ ఈ అష్ట వినాయక క్షేత్రాల్లో గణపతి స్వయంభూ కావడమే విశేషం. అందుకే ఒకే యాత్రలో ఆ ఆలయాలన్నింటినీ సందర్శించుకుని మళ్లీ మొదటి క్షేత్రానికి వస్తేనే ఆ యాత్ర పరిపూర్ణం అవుతుందని, మోక్షం కలుగుతుందనీ విశ్వసిస్తారు భక్తులు. సెప్టెంబరు 14, 2026

ఆధ్యాత్మిక వికాసం

కాలచక్రంలో ఎన్నో మార్పులు..సుల్తానులు అంతరించారు.. విదేశీయులు స్థావరాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. రాజ్యాలూ, సంస్థానాలూ కూలిపోయాయి.. శ్రీవేంకటేశ్వరుడి వైభవం మాత్రం నిత్యమై, సత్యమై విరజిల్లుతూనే ఉంది.. శ్రీవారి ‘సాలకట్ల’ వైభవం ఈ ఏడాది తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మికానందాన్ని పంచనున్నాయి. మొదటిది నవాహ్నిక సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవం. ఇవి 2026, సెప్టెంబరు 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. అక్టోబరు 12 నుంచి 20 వరకు జరిగేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలు. వార్షిక బ్రహ్మోత్సవాలు.. వాహనసేవల తేదీలు: (బ్రహ్మోత్సవాలు జరిగే సెప్టెంబరు 15 నుంచి

ధర్మసందేహం

కష్టాలొచ్చినా.. కష్టాలు తీరి సుఖాలు కలిగినా అందుకు పరిహారంగా దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కుకుంటాం కదా! వాటిని ఏదైనా కారణంతో సమయానికి తీర్చలేకపోయినా లేదా మరిచిపోయినా దేవుడికి కోపం వస్తుందా? అందుకు ప్రతిగా మరిన్ని కష్టాలు కలిగిస్తాడా? భగవంతుడు ఎల్లప్పుడూ మన అంతరంగాన్ని, పరిస్థితిని గమనిస్తాడు తప్ప కఠినమైన నియమాలను పెట్టడు. తనకు మొక్కులు తీర్చలేదని కక్ష పెట్టుకోడు. మనల్ని మరింత కష్టపెట్టడు. ఒకవేళ ఏదైనా మొక్కుకుని అది తీర్చేందుకు తగిన

Top