తెలివైన వర్తకుడు.. తెలివితక్కువ తాబేలు

జాతక కథలు రెండు రకాలని చెప్పుకున్నాం కదా.. అవి- వర్తమాన కథలు, అతీత కథలు. అందుకు ఒక ఉదాహరణ.. ఒకనాడు అనాథ పిండక శ్రేష్ఠి జేతవనంలో ఉన్న బుద్ధుడి వద్దకు వచ్చి తన మిత్రులు కొందరు బుద్ధుడు బోధించిన మార్గం విడిచి వేరే మార్గంలోకి వెళ్లారన్న విషయం చెబుతాడు. ఇది వర్తమాన కథ. ఈ వర్తమాన కథను పురస్కరించుకుని బుద్ధుడు ఆ సందర్భంలో తన ఒకనాటి పూర్వజన్మలో జరిగిన సంఘటన గురించి చెబుతాడు.

బుద్ధుడి పూర్వజన్మ కథలు

జాతకం అంటే జన్మకు సంబంధించినది అని అర్థం. బౌద్ధంలో జాతక కథలు అంటే బుద్ధుని పూర్వజన్మలకు సంబంధించిన కథలని అర్థం. మనిషి సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సమ్యక్‍ సంబుద్ధుడుగా పరిణితి చెందడానికి ఒక జన్మ చాలదు. ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఎంతో సాధన చేయవలసి వస్తుంది. సిద్ధార్థ గౌతముడు బుద్ధుడు కాక ముందు ఐదువందల నలభై ఏడు జన్మలు ఎత్తాడు. ఏ జన్మ ఎత్తినా అందులో ఆయన అత్యుత్తమ గుణాన్ని,

మంచిని పంచే కథలు

పంచతంత్ర కథలు, కాశీ మజిలీ కథలు.. తెలుసు కదా.. వీటి కంటే ప్రాచీనమైనవి బౌద్ధ జాతక కథలు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతక కథలు ఎన్నో భాషల్లోకి అనువాదమయ్యాయి. మన తెలుగులోనూ ఇవి చాలా ప్రసిద్ధి. మంచి మంచి విషయాలను బోధిస్తూ, మెదడుకు పదును పెట్టే ఘట్టాలతో ఆసక్తికరంగా సాగే జాతక కథలు అందరూ చదవదగినవి. సాధారణంగా కథలు.. ‘అనగనగా..’ అంటూ మొదలవుతాయి కదా.. ఈ జాతక కథలు ‘బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని

రామోజీ సర్‍.. ఆలోచించండి

‘చతుర వచ్చిందా?’.. ‘విపుల ఉందా?’.. ఈ మాటలు వింటే ఎవరో కుటుంబసభ్యుల గురించి ఆరా తీస్తున్నట్టుగా అనిపిస్తోందా? కానీ, కుటుంబసభ్యుల కంటే కూడా ఎక్కువే ఇవి. 1978 నుంచి నిరాటంకంగా వెలువడుతోన్న ‘చతుర’, ‘విపుల’.. ఇక మనల్ని పలకరించవు. వీటితో పాటు తెలుగువెలుగు (2012), భాల భాకతం (2013) కూడా. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో నష్టాలు భరించలేక వీటి ప్రచురణను నిలిపివేస్తున్నట్టు రామోజీ గ్రూపు తరఫున మేనేజింగ్‍ ట్రస్టీ

శివుడు, యముడు పక్కపక్కనే..

ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆలయం- కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం. ఇక్కడికి సమీపంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం.. పలువురు ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుండటంతో ఈ దేవాలయం ఒక్కసారిగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈ ఆలయం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జయశంకర్‍ భూపాలపల్లి జిల్లా మహదేవ్‍పూర్‍ మండలం కాళేశ్వరం గ్రామంలో ఉంది. దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమణీయమైన ప్రకృతి మధ్య, పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన

Top