ఉత్తరాయణం
కొత్త సందేశం వసంతానికి స్వాగతం పలుకుతూ చదువుల తల్లి సరస్వతిని పూజిస్తూ జరుపుకునే శ్రీపంచమి వేడుక గురించి తెలుగు పత్రిక ఫిబ్రవరి 2024 సంచికలో అందించిన ముఖచిత్ర కథనం చాలా బాగుంది. ‘జగత్తంతా సరస్వతీ మాతను ఆశ్రయించి జీవిస్తోంది. ఆ తల్లి పాదాలను నమ్ముకుని నేను జీవిస్తున్నాను’ అనేది నూటికి నూరుపాళ్లు నిజం. వసంత రుతు వర్ణనలు, సరస్వతీ దేవి మహత్తుల గురించి ఈ ప్రత్యేక కథనంలో బాగా వివరించారు. - కె.రాహుల్, సి.హరిప్రసాద్,