వృద్ధాప్యానికి..కాయకల్ప చికిత్స

వయసు పెరుగుతోందంటే అందరికీ ఒకింత ఆందోళనే. వృద్ధాప్యం అందరికీ శత్రువే. అటువంటి వృద్ధాప్యాన్ని దూరం చేయడంలో కాయకల్ప చికిత్స ఎంతో ప్రాముఖ్యతను పొందింది. యోగా పక్రియలో కాయకల్ప అనేది అత్యంత ముఖ్యమైన పక్రియ. మనిషి జీవన శక్తిని మెరుగుపరచడం, మనిషిని శక్తిమంతుడిగా తీర్చిదిద్దడం.. కాయకల్ప విధానం ప్రత్యేకత. ఇది మనిషి జీవిత కాలాన్ని పెంచుతుంది. లైంగికశక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చడంలోనూ ఇది కీలకపాత్ర పోషిస్తుంది. శరీర కేంద్ర నాడీ వ్యవస్థను

సై.. సై ..సైరా

దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‍తో, మెగాస్టార్‍ చిరంజీవి హీరోగా భారీ నిర్మాణ విలువలతో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘సైరా’. నరసింహారెడ్డి అనేది ఉప శీర్షిక. స్వాతంత్య్రోద్యమం ప్రారంభం కావడానికి ముందే రాయలసీమలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారని అంటారు. ఆయన పోరాట జీవితాన్నే మెగాస్టార్‍ చిరంజీవి హీరోగా ‘సైరా’ పేరుతో దర్శకుడు సురేందర్‍రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరంజీవి తనయుడు రామ్‍చరణ్‍ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

కలగంటున్నా…అనుపమ పరమేశ్వరన్

‘‘నేను నటిని మాత్రమే కాను. తెర మీదే కాదు.. తెర వెనుకా నావి చాలా పాత్రలు ఉన్నాయి. వాటిని సాకారం చేసుకునేందుకు కలలు కంటున్నాను. ఏదో ఒకనాడు అవన్నీ సాకారమవుతాయి’’ అంటున్న అనుపమా పరమేశ్వరన్‍. తెలుగులో వరుస హిట్లు ఇస్తున్న హీరోయిన్‍గా పేరొందిన ఆమె ఇటీవలే ‘రాక్షసుడు’తో మరో హిట్‍ కొట్టింది. ‘తెలుగు పత్రిక’ ఆమెతో చేసిన చిట్‍చాట్‍.. మీరు ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తుంటారు. ఇబ్బంది అనిపించదా? ఈ రోజుల్లో

కెమెరా.. యాక్షన్‍.. రెడీ

చాలా కాలం తరువాత లేడీ సూపర్‍స్టార్‍ విజయశాంతి మళ్లీ మేకప్‍ వేసుకుంటున్నారు. దాదాపు 13 ఏళ్ల తరువాత యాక్షన్‍, కట్‍ పదాల మధ్యలో మళ్లీ తన న•నా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి రెడీ అయ్యారు. మహేశ్‍బాబు హీరోగా అనిల్‍ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో విజయశాంతి కీ రోల్‍ పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్‍లో జాయిన్‍ అయిన ఆమె ఈ సినిమాలో మహేశ్‍బాబుతో సమానంగా సాగే పాత్ర అని

గ్యాప్‍ ఇవ్వలేదు.. వచ్చింది.

త్రివిక్రమ్‍ మళ్లీ మరో సెల్యులాయిడ్‍తో తెలుగు ప్రేక్షకులను వీనులవిందు, కనువిందు చేసేందుకు రెడీ అయ్యారు. మాటల మాంత్రి కుడిగా పేరున్న ఈ దర్శకుడు తన సినిమాలను ఎక్కువగా ‘అ’తో మొదలుపెట్టడం సెంటిమెంట్‍. ఇప్పుడు మరోసారి ఆ సెంటిమెంట్‍ రిపీట్‍ కాబో తోంది. అల్లు అర్జున్‍ హీరోగా ‘అల వైకుంఠ పురములో..’ అనే సినిమాను ఆయన తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా టైటిల్‍ టీజర్‍ ఇటీవలే విడుదలైంది. ఇందులో మురళీశర్మ ‘ఏంటీ గ్యాప్‍

Top