ఆదిశంకరుని మూడు దోషాలు

ఆదిశంకరులు ఒకసారి శిష్యులతో కలిసి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.గంగా నదిలో స్నానం చేసి, దర్శనానికి ఆలయం లోపలికి వెళ్లి, విశ్వేశ్వరుని ఎదుట నిలిచి ఇలా ప్రార్థించారు- ‘స్వామీ! నేను మూడు దోషములు (పాపాలు) చేశాను. నన్ను క్షమించండి’. ఈ విధంగా శివుడిని వేడుకున్నారు. ఇది విన్న శిష్యులు- ‘ఆచార్యుల వారు ఏం పాపాలు చేశారని పరమశివుని ఎదుట ప్రాయశ్చిత్త మడుగుతున్నారు?’ అని అనుకున్నారు. ఒక శిష్యుడు మాత్రం, ఆది శంకరుల వారు ఏం

వినదగు నెవ్వరుచెప్పిన.

వినసొంపుగా చెప్పే వారు ఉంటే సరిపోదు. శ్రద్ధగా వినే వారు ఉండాలి. సావధానంగా చెవులు రిక్కించి వినే వాళ్లుంటే కుదరదు. విషయాన్ని ఓపిగ్గా విడమరచి చెప్పే వారు ఉండాలి. ఇది గురుశిష్యుల ప్రాథమిక లక్షణం. లోకాస్సమస్తా సుఖినో భవంతు.. గురు శిష్య పరంపర ఈనాటికీ భారతావనిలో అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి ముఖ్య కారణం- ‘గురువు చెప్పడం - శిష్యుడు వినడం’ అనే సూత్రం. ఆధ్యాత్మిక జీవన వికాసంలో ప్రస్తావించే శ్రవణం, మననం, నిధి ధ్యానం, సాక్షాత్కారాలకు చాలా ప్రాముఖ్యం

నవ వసంత కోకిల

అమ్మకు ఉగాది శుభాకాంక్షలతో, మనస్సులతో ... వృద్ధ సంవత్సరం వెళ్ళిపోయింది పసి వత్సరం నేడు పల్లవించింది. జీవకాంతుల్లేని శిశిరశిథిలాంగాల హిమసమాధులపై సుమసమూహం చల్లి నవ వసంతోదయం నాట్యమాడింది. గతకాల బూజుదశ గడచి సీతాకోక చిలుక పలురంగుల చీర గట్టింది కుసుమ వీధులచేరి కులుకులాడింది -గుంటూరు శేషేంద్ర శర్మ రాము ఇక్కడి నుండి వెళ్ళేపుడు - ‘‘అమ్మకు ఉత్తరం రాయండి’’, ‘‘ఉగాదికి తప్పక అనంత పూర్‍కు రండి’’ - అని చెప్పి వెళ్లాడు. మొదట్లో ఈ రెండింటిలో ఏదీ చేయలేకపోతానేమోనని భయపడి బాధపడ్డాను. కనీసం ఒక

ఉత్తరాయణం

వినాయక వైభవం సెప్టెంబరు మాసం తెలుగు పత్రికలో వినాయక చవితి విశేషాలపై ఇచ్చిన ప్రధాన కథనాలు బాగున్నాయి. అందులో చెప్పిన విషయాలు కొత్తగా అనిపించాయి. అలాగే, భాష, సంస్క•తి, సంప్రదాయాల గురించి అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. ఆరోగ్య భాగ్యం శీర్షికన అందిస్తున్న ఆయుర్వేద వైద్య విశేషాలు చదివిస్తున్నాయి. - రామకృష్ణ- భీమవరం, నర్సింహారావు- విజయవాడ, క్రిష్‍.ఆర్‍- అట్లాంటా, రఘునందన్‍-హైదరాబా• ఆధునికం.. సంప్రదాయం తెలుగు పత్రిక అటు ఆధునికం.. ఇటు సంప్రదాయ బద్ధమైన శీర్షికలు

జగమంతా అమ్మ

జగమంతా అమ్మ ఈ సృష్టిలో ఏ విశ్వ చైతన్యం నిండి ఉంది? గ్రహాలు, లోకాలు, సకల జగత్తు ఏ శక్తి నుంచి ఆవిర్భ విస్తున్నాయి? సర్వ ప్రాణుల్లో ఉన్న జీవానికి మూల రూపం ఎవరు?, పుట్టుకకు, చావుకు మధ్యలో ఈ చైతన్యం అంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంది? ఆ శక్తి పేరే ఆదిశక్తి. ఆమే పరాశక్తి. సృష్టిలో సమస్తం ఆమెలో అంతర్భాగమే. బుద్ధి, ప్రాణాలకు చైతన్యం ఎవరు ఇస్తున్నారో ఆ శక్తినే

Top