‘గోదారి టూర్‍’ సూపర్

రామ్‍చరణ్‍ కొత్త సినిమా ఇప్పుడు టాక్‍ ఆఫ్‍ ఇది ఇండస్ట్రీ మారింది. విలక్షణమైన సినిమాలు తీస్తాడనే పేరున్న సుకుమార్‍ ఈ చిత్రానికి దర్శకుడు కావడం, ‘ఖైదీ నంబర్‍ 150’లో మెగాస్టార్‍ చిరంజీవిని అందంగా చూపించిన కెమెరామెన్‍ రత్నవేలు ఈ సినిమాకూ సినిమాటో గ్రాఫర్‍గా పనిచేయడం ఈ ప్రాజెక్టును క్రేజీగా మార్చేశాయి. గోదావరి ఇసుక తిన్నెల్లో, పాపికొండల మధ్యలో, కొల్లేటి సరస్సులో నెల పాటు ఈ సినిమా ఘూటింగ్‍ జరిపారు. విపరీతమైన

అమెరికాను ప్రేమిద్దాం….. గన్స్ను ద్వేషిద్దాం

చదవడానికి ఆసక్తిగా ఉంది కదూ! ఇదే లైన్‍తో తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. ‘అమెరికా అంటే మనకు ఎంతో ఇష్టం....కానీ, అక్కడి గన్‍ కల్చర్‍ను మాత్రం నిరసిద్దాం’ అనే కథాంశంతో ‘గ్రీన్‍కార్డ్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. అమెరికాలో గన్‍ను వాడటానికి తగిన కారణం కూడా ఉండదు. ఇష్టానుసారం ధనాదన్‍ పేల్చేస్తారు. చిటికెలో ప్రాణాలు తీసేస్తారు. అక్కడ ఉంటే భారతీయులు, మన తెలుగువారు ఈ గన్‍ కల్చర్‍తో ఇబ్బందులు పడిన పడిన

ఫ్యాన్స్ కి పండగే పండగ

‘బ్రహ్మోత్సవం’ తరువాత చాలా గ్యాప్‍ తీసుకున్న మహేశ్‍బాబు... మురుగుదాస్‍తో కలిసి కొత్త సినిమా చేస్తున్నాడు. డిటెక్టివ్‍ కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు ‘స్పైడర్‍’ అనే టైటిల్‍ను ఖరారు చేయనున్నట్టు ‘తెలుగు పత్రిక’ ముందే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను మహేశ్‍బాబు పుట్టిన రోజైన ఆగస్టు 9న విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. నిజానికి జూన్‍ 23వ విడుదల చేయాలని మొదట నిర్ణయించారు.

ఆలా ‘రాశి’ పెట్టి ఉంది

సాధారణంగా అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు ‘అలా రాసి పెట్టి ఉంది. ... మనమేం చేస్తాం’ అనుకోవడం కద్దు. ఒక్కోసారి అనుకోని అవకాశాలు కూడా ఇలాగే వచ్చి తలుపు తడతాయి. టాలీవుడ్‍ సుందరాంగి రాశీఖన్నా విషయంలోనూ అదే జరిగింది. ఇటీవలే ‘మిస్టర్‍’ పేరుతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన వరుణ్‍తేజ్‍... తాజాగా బీవీఎస్‍ఎన్‍ ప్రసాద్‍ నిర్మాణ సారథ్యంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు మొదట హీరోయిన్‍గా మెహరీన్‍

రెడీ.. కెమెరా.. యాక్షన్..

దా దాపు మూడు సంవత్సరాల పాటు ‘బాహుబలి’కే అంకితమైపోయిన ప్రభాస్‍.... తదుపరి చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. ‘సాహో’ పేరుతో సుజిత్‍ దర్శకత్వంలో ప్రభాస్‍ సినిమా చేస్తున్నాడు. బాహుబలి 2 విడుదల రోజే యూట్యూబ్‍లో విడుదలైన ‘సాహో’ టీజర్‍ సంచలనం సృష్టించింది. ఇందులో రక్తం తుడుచుకుంటూ.... స్టైల్‍గా కూర్చుంటూ ప్రభాస్‍ చెప్పిన ‘ఇట్స్ షో టైమ్‍’ డైలాగ్‍ అభిమానులను విపరీతంగా ఆకట్టేసుకుంది. ఈ సినిమా రూ. 100 కోట్ల బడ్జెట్‍తో రూపొందనుండటం

Top