అష్టముఖ గండభేరుంఢ నరసింహ స్వామి ఆలయం

ఈ ఆలయ నిర్మాణ ప్రస్థానం 30 ఏళ్ల క్రితం హ•షీకేశ్లో మొదలైంది. ఇప్పటి మా ప్రధానార్చకులు శ్రీ నారయణం వెంకట సత్యనారాయణా చార్యులు అప్పట్లో హ•షీకేష్లోని శ్రీ వేంకటశ్వర స్వామి ఆలయ అర్చకులుగా పనిచేసేవారు. అప్పుడు ఒక హిమాలయ సాధువు వారికి శ్రీ అష్టముఖ గండ భేరుండ లక్ష్మీ నరసింహ మహామంత్రాన్ని ఉపదేశించారు. అప్పటినుంచీ ఆ మహా మంత్రాన్ని వారు జపిస్తూ ఉన్నారు. తమ ఆలయాల్లో అర్చకత్వం నిర్వహించాల్సిందిగా ఎంతో

నాగదేవత గుడీ

గత 20 సంవత్సరాలకు పైగా ఆలయాన్ని సందర్శిస్తున్న భక్తులు ఆలయ పూజారి, ప్రముఖ శైవాగమ పండితులు, జ్యోతిషవేత్త శ్రీ సాయిస్వర్ణ గారి ద్వారా ఎన్నోవిధాలుగా ప్రయోజనాలు పొందారు. ఐదేళ్ళ క్రితం తనవద్దకు వస్తున్న ఎన్నో జాతకాలను పరిశీలించిన తర్వాత సాయిగారు చాలామంది జాతకులలో కుజదోషం లేదా కాలసర్పదోషం ఉండటం గమనించారు. అలాంటివారి ప్రయోజనార్థం ఈ ఆవరణలో ఒక నాగదేవత ఆలయాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కమిటీకి సూచించారు. ధర్మకర్తలు

అంజన్న పూజ తరువాతే వెంకన్నకు

తిరుమల తిరుపతి వేంకటేశ్వరాలయానికి చుట్టూ ఏడు పురాతన వేంకటేశ్వరాలయాలు ఉన్నాయి. నిజానికి తిరుమల తిరుపతి దేవునితో సమానంగా ఇవీ ప్రసిద్ధమైనవి. అయితే చాలామంది వీటిని దర్శించుకోరు. ఎందుకంటే వీటి గురించి అంతగా ప్రాచుర్యం లేకపోవడమే కారణం. అటువంటి ఏడు వేంకటేశ్వరాలయాల్లో ప్రసిద్ధమైనది అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే.. ఆంధప్రదేశ్‍ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టూ ఉన్న ఏడు పురాతన వేంకటేశ్వరాలయాలలో

ఏది ధర్మం?

శరీరం, మనసు, బుద్ధి ఈ మూడింటి ద్వారా జరిగే వేదశాస్త్ర విహితమైన సత్కర్మను ధర్మంగా పేర్కొనడం భారతీయ తత్వశాస్త్రంలో మనం చూడగలం. తనకు, ఇతరులకు ఏ పని వల్ల కీడు జరగదో, ఏ భావం వల్ల ప్రకృతికి, సకల జీవరాశులకు హాని జరగదో దాన్ని ధర్మంగా పరిగిణించవచ్చు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు, మహర్షుల ప్రబోధాలు దేశ, కాల , జాతి, కుల, వర్గ, మత విచక్షణలతో నిమిత్తం లేకుండా

మనసునుంచి పుట్టిన సరోవరం

మహిషాసుర మర్దిని మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడం వల్ల పార్వతి (దుర్గాదేవి)కి ఈ పేరు వచ్చింది. మహిషాసురుడు గొప్ప బలవంతుడు. అతనికి ఉన్న వర మహిమ అతనిని మరింత బలవంతుడిని చేసింది. ఆ బల గర్వంతో మూడు లోకాలను జయించి విజయగర్వంతో తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించసాగాడు. దేవతలను, రుషులను, మానవులను క్రూరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక, భయంతో, బాధతో మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను రక్షణ కల్పించాలని వేడుకున్నారు. వారి వేడుకోలుకు

Top