డల్లాస్ లో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు..
అమెరికాలోని డల్లాస్ నగరం ప్లేనోలోని కపర్డి షిర్డి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణిమ వేడుకలు అత్యంత వైభవంగా జరి గాయి. అఖిల భారతీయ శ్రీ స్వామి సమర్థ్ గురుపీఠ్, త్రయంబకేశ్వర్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ గురుపౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. గురుపౌర్ణమి సంద ర్భంగా తల్లిదండ్రులు వారి పిల్లల అభివృద్ధి, ముఖ్యపాత్ర అంశంపై గురుపీఠం పలు సూచనలు చేసింది. పిల్లలకు మొదటి గురు వులు తల్లిదండ్రులేనని తెలిపారు.