టైటానిక్ న్యూస్

వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్‍ ఓడను చూడాలని అనుకునే వారికి ఓ ప్రైవేట్‍ సంస్థ అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. వచ్చే ఏడాది మేలో చేపట్టనున్న ఈ సాహసయాత్ర ద్వారా పర్యాటకులను అట్లాంటిక్‍ మహాసముద్రంలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది బ్లూ మార్బుల్‍ అనే సంస్థ. 2018 మే నెలలో చేపట్టే ఈ సాహస యాత్రలో పర్యాటకులను సుమారు 4వేల మీటర్ల లోతున ఉన్న టైటానిక్‍ ఓడ వద్దకు తీసుకెళ్లనుంది. ఇందుకోసం ఇప్పటికే టికెట్లను

ఇండియన్ సంస్థలపై విషం జిమ్మిన ఎంపీ

భారతీయ ఐటీ కంపెనీలపై అమెరికన్‍ ఎంపీ డారెల్‍ ఇసా విషం చిమ్మాడు. హెచ్‍ 1 బీ వీసాల సిస్టంతో అవి ఆటలాడుతున్నాయని, ఈ పోగ్రాంలోని లోపాలను తమకు అనువుగా వినియోగించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వాషింగ్టన్‍లో అట్లాంటిక్‍ కౌన్సిల్‍ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఈ వ్యవహారానికి సంబంధించి తాను ప్రతిపాదించిన బిల్లుకు తమ దేశ అధ్యక్షుడు ట్రంప్‍ సపోర్ట్నిస్తే సెనేట్‍లో మనకు గట్టి బలం ఉంటుందని అన్నారు. భారతీయ సంస్థలు

కలయో వైష్ణవ మాయో..

దేవాలయాలు మన సంస్క•తీ సంప్రదాయాలకు ప్రతిబింబాలు. అవి మనకు సంస్కారాన్ని నేర్పే పాఠశాలలు. జీవితంలో శృతి... లయ సమంగా ఉండేలా చూసే ఆధ్యాత్మిక సంగీత సాగరాలు. దేశం కాని దేశం... అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని అట్లాంటా రాష్ట్రం. ఎక్కడా మన ఆనవాళ్లు లేవు. మన సంస్క•తి, సంప్రదాయాలను ప్రతిఫలించే గుర్తులే లేవు. చిన్న గుడి ఉంటే బాగుంటుంది కదా ?......అనే ఆలోచన అక్కడ ఉంటున్న మన తెలుగు వారికి అనిపించింది. సరిగ్గా

రియల్ జెంటిల్ మెన్ మనోహర్ పారికర్

గోవా రాష్ట్రంలోని మపుస అనే ఊళ్లో మనోహర్‍ పారికర్‍ జన్మించారు. ఆయనది అత్యంత నిరుపేద కుటుంబం. మరగోవాలోని లయోలా హైస్కూలులో ఆయన హైస్కూలు విద్యాభ్యాసం కొనసాగింది. అనంతరం ఆయన మరాఠీలో సెకండరీ విద్యను పూర్తి చేశారు. 1978లో ఇండియన్‍ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ టెక్నాలజీ-ముంబాయి (ఐఐటీ-ముంబాయి)లో మెటలర్జికల్‍ ఇంజనీరింగ్‍ చేశారు. భారతదేశంలో ఐఐటీ గ్రాడ్యుయేషన్‍ అర్హత కలిగిన మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా పారికర్‍ రికార్డు సృష్టించారు. ఆయన చిన్ననాటి నుంచే చదువులో,

శ్రీవారి దర్శన భాగ్యం

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కంటే భక్తకోటికి కావాల్సింది ఏముంది? ఆ దేవదేవుని దర్శనం కోసం గంటలు కాదు.. రోజుల తరబడి పడిగాపులు కాసే భక్తులు ఎందరో..?! అటువంటి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ‘ప్రత్యేక ప్రవేశ దర్శనం’ సౌలభ్యాన్ని ఏర్పాటు చేసింది. శ్రీవారి దర్శన భాగ్యానికి మార్గం సుగమం చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఆన్‍లైన్‍లో అందుబాటులో ఉండే

Top