ఫోర్బస్లో ఇద్దరు భారతీయ అమెరికను

అమెరికాలో సంపన్నులైన పారిశ్రామికవేత్తల జాబితాను ప్రముఖ మ్యాగజైన్‍ ఫోర్బస్ విడుదల చేసింది. 40ఏళ్లలోపు వయసు కలిగిన సంపన్న పారిశ్రామికవేత్తల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్లకు చోటు లభించింది. బయోటెక్‍ పారిశ్రామికవేత్త వివేక్‍ రామస్వామి 24వ స్థానంలో నిలివగా.. అపూర్వ మెహతా 31 స్థానాన్ని దక్కించుకున్నారు. రామస్వామి హార్వర్డ్ విశ్వవిద్యాలయం, యేల్‍ స్కూల్‍ ఆఫ్‍ మేనేజ్‍మెంట్‍లో విద్యనభ్యసించారు.

ఎమిరేట్స్ ఈకే448 విమానానికి ఆసిస్‍ బ్రేక్‍..,

దుబాయి నుంచి బయలుదేరే ఎమిరేట్‍ విమానానికి ఉన్న అరుదైన రికార్డు.. ఇకపై చేజారబోతోంది. ప్రపంచంలో సుదీర్ఘ ప్రయాణం చేసే విమానంగా పేరున్న ఎమిరేట్‍ ఫ్లైట్‍ స్థానాన్ని ఆస్ట్రేలియా సొంతం చేసుకోబోతోంది. యూఏఈలోని దుబాయి ఎయిర్‍పోర్ట్ నుంచి బయలుదేరే ఈకే448 విమానం.. 14వేల 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి... ప్రపంచంలోనే ఎక్కువ దూరం సర్వీసును అందించేదిగా రికార్డుకెక్కింది. 2016, మార్చి 1 నుంచి సర్వీసును అందిస్తున్న ఈ విమానం.. 17 గంటల

డొనాల్డ్ ట్రంప్‍ గెలుపు తర్వాత

ప్రజాస్వామ్య అమెరికా ప్రపంచానికి ఒక పెద్ద షాక్‍ ఇచ్చింది. నేటి వరకు అమెరికా చెబుతున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ, నైపుణ్యాలు కలిగిన వారికి స్వాగతం, తారతమ్య బేధాలు లేకుండా అక్కున చేర్చుకోవడం అనే మూల సూత్రాలకు భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తిని దేశాధ్యక్షుడిగా ఎంచుకుంది. నేడు డొనాల్డ్ ట్రంప్‍ అమెరికా అధ్యక్షుడు. జనవరి చివరి వారం నుంచి ఒక కొత్తరకం పాలన అమెరికా చవి చూడనుంది. రిపబ్లిక్‍ పార్టీ

‘ట్రంప్‍’ కు బాసటగా తెలుగు వెలుగులు

శ్రీనివాస్‍ నిమ్మగడ ఏ దేశమేగినా..ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమన్నా..పొగడరా నీ తల్లి భూమి భారతిని..నిలుపురా నీ జాతి నిండు గౌరవమును.. అన్నట్లు భారతీయులు ఎక్కడకు వెళ్లినా తమ ప్రతిభను చాటుకుంటారు. భారతీయులను తలెత్తుకునేలా చేస్తారు. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అమెరికా రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడమనేది చిన్న విషయం కాదు..అలాంటి వారిలో ఓ అరుదైన భారతీయుడు, తెలుగుతేజం నిమ్మగడ్డ శ్రీనివాస్‍ ఒకరు. భారతీయులు తమ శక్తి సామార్థ్యాలను

కాణిపాక వినాయకుడూ- ప్రమాణాల దేవుడూ

ఆ బావిలోని రాయి వినాయకుని ఆకారంలో కనిపించింది. వెంటనే ప్రజలు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టడం ప్రారంభించారు. అలా కొబ్బరికాయలు కొట్టగా కొట్టగా.. వాటి నుంచి వచ్చిన నీళ్లు బావి నుంచి పొంగిపొరలాయి. అలా ఆ నీటితో ఒకటిన్నర ఎకరాల నేల తడిచింది. అప్పట్లో.. అంటే దాదాపు వెయ్యేళ్ల క్రితం ఒకటిన్నర ఎకరా నేలను ‘కాణి’ అని పిలిచే వారు. కొబ్బరినీరు పారిన ప్రాంతం కాబట్టి ‘కాణిపాకం’ అయ్యింది. అప్పటి

Top