నల్లకుబేరులపై మోడీ ఖడ్గం

మోడీ తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్ళు పరుగులు పెట్టాయి. సర్జికల్‍ దాడులతో పాక్‍ నోరు మూయించిన మోడీ.. తాజాగా కరెన్సీ రద్దు నిర్ణయంతో ప్రపంచాన్ని మొత్తం తనవైపునకు తిప్పుకున్నారు. నవంబర్‍ 8... యావత్‍ భారతదేశాన్ని కుదిపేసిన రోజు..నల్లదొరలపై భారత ప్రధాని నరేంద్రమోడీ ఖడ్గమెత్తిన రోజు..బ్లాక్‍మనీ ఆటకట్టించేందుకు ఆరునెలలు పడ్డ కష్టానికి ఓ రూపు వచ్చిన రోజు..500, 1000 నోట్లను రద్దు చేయాలని ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో నల్లకుబేరుల గుండెల్లో

శ్వేతసౌధం ట్రంప్

ప్రపంచ రాజకీయాల్లో ప్రభంజనం.. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది ఫలితాలు విడుదలయ్యే వేళకి అందరి అంచనాలు తప్పాయి. సర్వేలన్నీ తారుమారయ్యాయి. ఎగ్జిట్‍పోల్స్, మీడియా విజయం ఖాయమన్న డెమొక్రటిక్‍ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‍ అనూహ్యంగా ఓటమి చవిచూడగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఊహించని విధంగా రిపబ్లికన్‍ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‍ విజయకేతనం ఎగురవేశారు. 45వ అమెరికా అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో పాగా వేశారు.

దేశవిదేశాల్లో ‘కలాం డే

నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా, సర్వేపల్లి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా, వివేకానందుడి జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకొంటాం. కాకపోతే ఇవన్నీ మన దేశంలో మాత్రమే జరిపేవి. వీటికి భిన్నంగా భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‍ కలాం పేరున స్విట్జర్లాండ్‍లో ‘సైన్స్ దినోత్సవం జరుపుతారు. అలా ఎందుకంటే, కలాం భారత రాష్ట్రపతి హ•దాలో 2005, మే 26న స్విట్జర్లాండులో పర్యటించారు. కలాంను భారతదేశ క్షిపణి పితామహుడిగా కీర్తిస్తూ, ‘సైన్స్ అండ్‍

విదేశీ విద్యార్థులపై నిఘా

భారత్‍కు వచ్చే విదేశీ విద్యార్థుల సమాచారం విషయంలో భారత ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా విదేశీ విద్యార్థి భారత్‍కు వచ్చిన 24 గంటల్లో ప్రభుత్వానికి సమాచారం అందచేయాలని హ•టళ్లకు, అన్ని విశ్వవిద్యాలయాలకు హ•ంశాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశీ విద్యార్థుల సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు విద్యార్థులు తీసుకున్న కోర్సు, కోర్సు సమయం, ఫీజు వివరాలతో కూడిన సమాచారాన్ని తెలియజేయాలని సూచించింది. వీరితో పాటు విహారయాత్రలకు

అమెరికాలో ‘దీపావళి’ పోస్టల్‍ స్టాంప్

తెలుగువారు, భారతీయులు గర్వపడే విషయమిది. అమెరికా తపాలా శాఖ దీపావళిని పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్‍ స్టాంపును విడుదల చేసింది. సంప్రదాయబద్ధంగా వెలుగొందుతున్న దీపపు ప్రమిద.. బంగారు కాంతుల వర్ణరంజిత నేపథ్య వర్ణంగా వెలువడిన ఈ స్టాంపు ఎంతో ఆకర్షిణీయంగా ఉంది. ‘జోయస్‍ హిందు ఫెస్టివల్‍ ఆఫ్‍ దివాళి విత్‍ ఏ ఫరెవర్‍’ పేరుతో దీన్ని విడుదల చేశారు. అక్టోబరు 5న న్యూయార్క్లోని భారత కాన్సులేట్‍ జనరల్‍ కార్యాలయంలో అంకిత ఆవిష్కరణోత్సవాన్ని

Top