వసంత నవరాత్రులను గర్భ నవరాత్రులని ఎందుకంటారు?

చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులను గర్భ నవరాత్రులని కూడా పిలుస్తారట. ఎందుకు? ఇలా పిలవడానికి శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏమిటి? శ్రీరాముడు తల్లి గర్భంలో ఉన్న చివరి తొమ్మిది రోజులు.. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ ఉండే తొమ్మిది రోజులూ పరమ పవిత్రమైనవి. ఈ రోజులనే వసంత నవరాత్రులనీ, గర్భ నవరాత్రులనీ పిలుస్తారు. ఇవి ఆధ్యాత్మికపరంగా, ఆరోగ్యపరంగా కూడా విశిష్టమైనవి. శ్రీమహావిష్ణువు మానవ రూపంలో జన్మించి,

తిథి.. పుణ్యాల పరమా‘విధి’

వివాహం, గృహప్రవేశం, విద్యాభ్యాసం.. ఇలా ఏ శుభకార్యానికైనా తిథి వార నక్షత్రాలనే చూస్తాం. పుట్టిన నక్షత్రానికి ప్రస్తుత తిథి అనుకూలమో కాదో తెలుసుకుంటాం. హైందవ సంప్రదాయంలో మొక్క నాటడం దగ్గర్నుంచి దూర ప్రయాణం వరకూ తిథులు పాటిస్తారు. అంత ప్రాముఖ్యత ఉంది తిథులకు. చాంద్రమానం ప్రకారం తిథి వార నక్షత్ర కరణ యోగాలు కాలానికీ, కాలగమనానికీ సహకరించే పంచాంగాలు. రోజులో 16 నుంచి 19 గంటల పాటు సాగే సమయాన్ని

రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు..

రామకృష్ణ నీవు నందే రాజ్య మేలుచుండుదువు యేమిసేసే విక్కడ నీ యిరవుకే పదవే ।।పల్లవి।। లంక విభీషణు నుంచ లక్ష్మణుని నంపినట్టు అంకె సుగ్రీవు గిష్కింధ కంపినయట్టు వంకకు సంజీవి దేను వాయుజుని నంపినట్టు వేంకటాద్రిపొంతనుండ వేగ మమ్ము నంపవే ।।రామ।। ఘన కిరీటము దేను గరుడని నంపినట్టు అనుగుగపుల నిండ్ల కంపినట్టు వొనర గోపికలొద్ది కుద్ధవుని నంపినట్టు నునుపు శేషాద్రినుండ నన్ను నంపవే ।।రామ।। పెండిలికి బరుషల బిలువగ నంపినట్టు అండనే ముందర గంత కంపినయట్టు వెండియు శ్రీవేంకటేశ వేంట వచ్చి మరలితి వుండ(డు?) చోట నుంచి నన్ను వూడిగాన కంపవే ।।రామ।। అవతారిక: ఓ

రమణీయం.. నామ రామాయణం

రామాయణాన్ని నూట ఎనిమిది (108) పాదాలతో వివరించిన ‘నామ రామాయణం’ అనేది తెలుగింట సంప్రదాయంగా వస్తోన్న స్తోత్రం. ఈ దివ్య స్తోత్రాన్ని పాడితే రామాయణాన్ని పారాయణం చేసినంత పుణ్యం, ఫలితం లభిస్తాయి. ఈ 108 నామాలలోనే మొత్తం రామాయణం అంతా ఇమిడి ఉంది. మార్చి 27, 2026 శ్రీరామ నవమి సందర్భంగా ‘తెలుగు పత్రిక’ పాఠకుల కోసం అందిస్తోన్న విశేష స్తోత్ర కదంబమిది.. బాలకాండ 1. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ 2. కాలాత్మక

పరగడుపున నీళ్లు.. నిండు నూరేళ్లు

పాత్ర:స్నానం: బలాన్నిస్తుంది. దేహపుష్టి, జఠరదీప్తి, ఆరోగ్యం, ఆయుర్వ•ద్ధి, మనోవికాసాలను కలిగిస్తుంది. పైత్యం, దేహమాలిన్యం, దుస్వప్నాలు, చర్మరోగాలను పోగొడుతుంది. పొద్దుపొద్దునే నీళ్లు తాగితే..: బంగారం, వెండి, రాగి, కంచు, ఇనుము, మన్ను, గాజు, పింగాణి తదితర లోహాలతో తయారు చేసిన పాత్రలో రాత్రి నిల్వ చేసిన నీటిని పొద్దునే సూర్యోదయానికి, మలమూత్ర విసర్జనానికి ముందు తాగితే మలమూత్రాలు సునాయాసంగా విసర్జితం అవుతాయి. అన్ని దోషాలు, హృద్రోగం, అతిసారం, అతిమూత్రం, పొత్తికడుపు నొప్పి, గజ్జలలో బిళ్లలు, గళరోగం,

Top