యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం వారి నిత్యాన్నదాన కేంద్రం అందుబాటులో ఉంది. త్వరలో ఇక్కడ భక్తులకు వసతి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన భవనం నిర్మాణం కోసం స్థల సేకరణ జరుగుతోంది. ప్రస్తుతానికి నిరతాన్నదానం నిర్విఘ్నంగా సాగుతోంది. ఇక్కడకు నిత్యం ఎంతమంది భక్తులు వచ్చినా ఉచితంగా భోజన సదుపాయం కల్పించడానికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భోజనశాలను కరివెన సత్రం నిర్వహిస్తోంది. అన్నదానమనే పవిత్ర కార్యాన్ని కరివెన నిత్యాన్నదాన సత్రం దాదాపు




