పిల్లల ఆటపాటలు ఆట.. పాట..

పిల్లలకు పాటల ద్వారా నైతికత, మంచీచెడూ, జీవనశైలి నేర్పడం అనేది తెలుగు సంస్క•తీ సంప్రదాయాల్లో శిశుదశ నుంచే ప్రారంభం అయిపోతుంది. అందుకు నిదర్శనాలే మన ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు.. జోలపాటలు తెలుగుతల్లి పాటలు. తెలుగు నాట ఏ తల్లీ వీటిని పాడకుండా పిల్లలను ముద్దుచేయదంటే అతిశయోక్తి కాదు. వీటిని ‘దాది పాటలు’ అని కూడా అంటారు. ఈ పాటల్లోని పదాల ద్వారానే తల్లి బిడ్డకు అన్ని విషయాలూ నేర్పుతుంది. తల్లి హృదయానికి

కుడితి పులుపే బర్రె బలుపు

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.. రైతులకు వ్యవసాయం తరువాత

విరులు సమర్పించి.. కోరి వరించి..

ధనుర్మాసం ప్రారంభం కాగానే వినిపించే పేర్లు- గోదాదేవి, తిరుప్పావై పాశురాలు..శ్రీరంగనాథుడు. ఆ విశేషాల నేపథ్యమేమిటంటే.. తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు ప్రాంతంలోని తులసి వనంలో గోదాదేవి అయోనిజగా దర్శనమిచ్చింది. విష్ణుచిత్తుడనే భక్తుడు ఆమెను ప్రేమతో పెంచి పెద్ద చేస్తాడు. గోదాదేవి బాల్యం నుంచీ శ్రీరంగనాథుడిని పవిత్రంగా కొలుస్తుండేది. క్రమేణా ఆ సర్వాంతర్యామినే తన భర్తగా ఊహించుకుంటూ ఆ పరమాత్ముడిని పొందడం కోసం నిత్యం ఇంటిని శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులూ, పూలతో వాకిలిని అందంగా

విశేషాల బైబిల్‍

బైబిల్‍.. క్రీస్తు నడిచిన దారిని కళ్లకు కడుతుంది. జీవిత పాఠాలను బోధిస్తుంది. అందుకే క్రైస్తవులకు క్రీస్తు అంటే బైబిల్‍.. బైబిల్‍ అంటే క్రీస్తు. ‘డిసెంబరు 25: క్రిస్ట్మస్‍’ సందర్భంగా జీసస్‍ బోధనలను ప్రపంచం నలుమూలలకూ వ్యాపింపచేసిన ఆ పరిశుద్ధ గ్రంథం వెనుక ఆసక్తికరమైన అంశాలేమిటో తెలుసుకుందాం.. చరిత్రలో అత్యధికంలో 500 కోట్ల ప్రతులు అమ్ముడుపోయిన పుస్తకం బైబిల్‍ ఒక్కటే. ఇప్పటికీ ప్రతి సంవత్సరం పది కోట్ల బైబిల్‍ ప్రతులను క్రైస్తవులు కొంటున్నారట. ప్రపంచంలో

నందలూరు సౌమ్యనాథుడు

ఆంధప్రదేశ్‍లోని అన్నమయ్య జిల్లా నందలూరులో బహుదా నదీ తీరాన కొలువుదీరాడు సౌమ్యనాథస్వామి. ఇది అతి పురాతన ఆలయం. గర్భాలయంలో స్వామి వారి విగ్రహం ఏడడుగుల ఎత్తున ఉంటుంది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య ఇక్కడే కొంతకాలం ఉండి పలు సంకీర్తనలు రచించినట్టు చరిత్ర చెబుతోంది. చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించగా, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు గాలి గోపురం నిర్మించాడు. అనంతరం పాండ్య రాజులు ఆలయాన్ని పునరుద్ధరించారని వివిధ శాసనాల ద్వారా

Top