శూర్పణఖ

లోకంలో వలచిన వనిత కోసం పేరుకెక్కిన పురుషులు ఉన్నట్టే, మనసు పడిన మగవాని కోసం చరిత్ర సృష్టించిన స్త్రీలూ ఉన్నారు. మహోన్నత త్యాగాలతో, మరపురాని సాహసాలతో కొందరు పేరు పొందితే, మితిమీరిన స్వార్థాలతో, దారుణ దుర్మార్గాలతో మరికొందరు చరిత్రకెక్కారు. రామాయణంలో శూర్పణఖ ఈ రెండవ కోవకు చెందిన స్త్రీ పాత్ర. ఆమె ఏ ముహూర్తంలో రాముడిని చూసి మోహించిందో కానీ, ఆమె మోహం ఆ సీతారాముల దాంపత్యాన్ని చిందరవందర చేసింది. రావణుడి

అత్తగారు – కొత్త కోడలు

అనగనగా ఒక ఊళ్లో ఒక పెద్దమ్మ ఉండేది. ఆమెకు ఒక్కడే కొడుకు. అతడికి యుక్త వయసు రాగానే మంచి అందమైన పిల్లను చూసి పెళ్లి చేసింది. కొంతకాలం పోయిన తరువాత కోడలు కాపరానికి వచ్చింది. అప్పుడు కోడలు అత్తతో అన్నది గదా- ‘అత్తా! అత్తా! నీ కోడలు కాపరానికి వచ్చింది గదా! ఇక నువ్వు చచ్చిపో అత్తా. ఇంటి పనులన్నీ నీ కోడలినైన నేను చూసుకుంటానులే’ అని. అప్పుడు అత్త, ‘ఓసే! నీ కడుపున

రాజాధీనం – దైవాధీనం

ఒక రాజ్యంలో ఇద్దరు పేదవాళ్లు ఉండేవారు. ఇద్దరూ కూడా కడు నిరుపేదలు. అందుచేత నిత్యం రాజుగారి వద్దకు వచ్చిపోయి, ఆయనను యాచించి పోతుండేవారు. అందులో ఒకడు, ‘తమరు ప్రభువులు! తమ రాజ్యం చల్లగా ఉండాలి. తమకు కలదాంట్లో మాబోటి పేదలకు ఇంత పెట్టాలి. అంతా రాజాధీనం!’ అనేవాడు. రెండో వాడు, ‘తమ మీద భగవంతుడి కటాక్షం ఉండాలి. తమ చేత భగ•వంతుడు మా

పాపం శరణార్థులు

అనగా అనగా ఒక ఉడత. ఆ ఉడత అడవిలోని ఒక మర్రిచెట్టు తొర్రలో కాపురం ఉంటూ ఉండేది. ఒకనాడు అది చెట్టు కింద కూర్చుని కాయలు తింటూ ఉండగా, సుడిగాలి వచ్చి చిన్న కొమ్మ విరిగి దాని మీద పడింది. ఇదివరలో, అప్పుడప్పుడు దాని మీద ఆకులు రాలుతూ ఉండేవి కానీ, కొమ్మ ఎప్పుడూ విరిగి పడలేదు. అందువల్ల, ఆ కొమ్మ పడగానే ఆకాశం విరిగి తన మీద పడబోతుందని అనుకుని, గాభరాతో

తెలివితక్కువ తోడేలు

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్లో ఒక కాపు. ఆ కాపు తెల్లవారుజామునే లేచి, సంకటి మూట భుజాన వేసుకుని పొలానికి వెళ్లి పని చేస్తుండే వాడు. ఒకరోజున జొన్న పైరు కోసి తెచ్చుకున్న అన్నం తింటున్నాడు. అంతలో చిట్టడివిలో నుంచి ఒక తోడేలు నకనకలాడుతూ వచ్చి, కాపు తింటున్న జొన్న సంకటిని చూసి, ‘మామా! మామా! నాకు కాస్త రుచి చూపించవూ!’ అని అడిగింది. కాపు దయతలచి దానికి

Top