జయ జయహే..
దేవీ నవరాత్రులు..దుర్గాదేవి తొమ్మిది అవతారాలను తొమ్మిది రోజుల పాటు పూజించడానికి ఉద్దేశించినవి. ఆ తొమ్మిది అవతారాలు ఏమిటి? ఆ అవతారాల లక్ష్యం ఏమిటి? ఏయే సందర్భాలలో దేవి ఆ నవావతారాలను దాల్చింది? ఇవన్నీ ఆసక్తికరం. పూజ అంటే దేవీ దేవతల ప్రతిమలను పూజాపీఠంపై ఉంచి పసుపు కుంకుమలతో పూజించడం.. నైవేద్యాన్ని సమర్పించడం.. మనసులోని కోరికలను ఇష్టదైవానికి తెలుపుకోవడం.. ఇది కాదు పూజ పరమార్థం. మనం ఏ దేవతలను పూజిస్తున్నామో ఆ