శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాల
రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించి ఉన్నాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనం రావణ ప్రోక్త న్యాస పక్రియలోనిది. దీనినే శివ పంచానన స్తోత్రం అనీ అంటారు. మార్చి 4, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మహాదేవుని శ్లోకార్థ తాత్పర్యం. తత్పురుషణ ముఖ ధ్యానమ్ సంపర్తాగ్ని తటిప్రదీప్త కనక ప్రస్పర్థితేజోమయం గంభీర ధ్వని మిశ్రితోగ్ర




