కళారత్న మల్లం రమేష్కు ఘనస్వాగతం పలుకుతున్న అమెరికా
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళా కారుడు, వెంట్రిలాక్విస్ట్, కళారత్న మల్లం రమేష్ ‘ఉగాది ఉత్సవాలు’ సందర్భంగా అమెరికా రానున్నారు. 2019 ఏప్రిల్ 4న పోర్ట్లాండ్ నగరానికి చేరుకుని తదుపరి నార్త్ టెక్సాస్, న్యూజెర్సీ తదితర ప్రాంతాలలో సాంస్క•తికపరంగా పర్యటిస్తారు. ఏప్రిల్ 13న నార్త్ టెక్సాస్లో జరిగే ఉగాది ఉత్సవాలలో పాల్గొంటారు. మరికొన్ని కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ‘విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణు మాధవ్ శిష్యుడైన




