కాశీమజిలీ కథలు బలభద్రుడు
మగధ దేశాన్ని మంత్రపాల మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆ దేశానికి రాజధాని అమరావతి. రాజు భార్య పేరు చంద్రమతి. వారికి లేక లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు హైమావతి అని పేరు పెట్టారు. హైమావతి యుక్తవయస్సు రావడంతో ఆమెకు పెండ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. దాంతో వివిధ దేశాల రాకుమారుల చిత్రపటాలను తెప్పించారు. వాటిలో కళింగదేశపు రాజు వీరపాలుని పుత్రుడు గుణవర్మ లాటదేశపు ప్రభువు శూరపాలుని పుత్రుడు ధనవర్మ చిత్రపటాలు