ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా
‘మన లైన్లో మనం వెళ్లడం కాదు.. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గుర్తించి, వారి ఆలోచనలకు తగినట్టుగా కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేయాలి’ అంటున్నాడు అల్లరి నరేష్. ‘బెండు అప్పారావు’, ‘కితకితలు’ వంటి సినిమాలతో కామెడీ హీరోగా పేరొందిన నరేష్.. ఒకటి రెండు కామెడీ సినిమాలు హిట్ అయ్యాయి కదాని వరుసగా అదే జోనర్లో సినిమాలు చేసుకుంటూ వెళ్తే లాభం లేదనే విషయం ఆలస్యంగా తెలుసుకున్నానని చెబుతున్నాడు. అందుకే ఈసారి



