పుణ్యభూమి
పంచారామాలూ, పంచభూత స్థలాలూ, ద్వాదశ జ్యోతిర్లింగాలూ, అష్టాదశ శక్తిపీఠాలూ.. ఈ మాదిరిగానే అష్ట వినాయక క్షేత్రాలూ ఉన్నాయి. స్థల పురాణాలను బట్టి చూస్తే వేటి ప్రత్యేకత వాటిదే. కానీ ఈ అష్ట వినాయక క్షేత్రాల్లో గణపతి స్వయంభూ కావడమే విశేషం. అందుకే ఒకే యాత్రలో ఆ ఆలయాలన్నింటినీ సందర్శించుకుని మళ్లీ మొదటి క్షేత్రానికి వస్తేనే ఆ యాత్ర పరిపూర్ణం అవుతుందని, మోక్షం కలుగుతుందనీ విశ్వసిస్తారు భక్తులు. సెప్టెంబరు 14, 2026




