స్వాతంత్య్ర దీప్తి వజ్రోత్సవ కీర్తి
డెబ్బై అయిదు సంవత్సరాల స్వతంత్ర భారతం మనది. ఈ ఆగస్టు 15కి మనకు స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో 2021, మార్చి 12న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2022, ఆగస్టు 15కు 75 వారాల ముందు ప్రార్బభమైన ఈ కార్యక్రమం వచ్చే ఏడాది (2023), ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. నాటి మన స్వాతంత్య్ర