స్వాతంత్య్ర దీప్తి వజ్రోత్సవ కీర్తి

డెబ్బై అయిదు సంవత్సరాల స్వతంత్ర భారతం మనది. ఈ ఆగస్టు 15కి మనకు స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్‍ మహోత్సవ్‍’ పేరుతో 2021, మార్చి 12న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2022, ఆగస్టు 15కు 75 వారాల ముందు ప్రార్బభమైన ఈ కార్యక్రమం వచ్చే ఏడాది (2023), ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. నాటి మన స్వాతంత్య్ర

మౌనముద్ర.. రూపం చిన్ముద్ర దక్షిణామూర్తియే నమ:

గురు పరంపరకు ఆద్యుడు దక్షిణామూర్తియేనని అంటారు. ఆయన సాక్షాత్తూ పరమశివుని జ్ఞానగురువు అవతారం. సాధారణంగా గురువులు శిష్యుల సందేహాలను మాటల ద్వారానూ, బోధనల ద్వారానూ తీరుస్తారు కదా! కానీ, దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలను తీరుస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో మొదల సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను పుట్టించాడు. తను నిర్వర్తించే సృష్టి కార్య బాధ్యతను వారికి అప్పగించాడు. కానీ వారికి ఆ పని ఇష్టం లేకపోయింది. ‘మేం

నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం

నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం ఋష్యశృంగ మహర్షి శ్రీ గాయత్రి మహత్మ్యాన్ని వర్ణిస్తూ, ‘సమస్త ప్రాణుల్లో ఆత్మరూపంగా ఉన్నది గాయత్రి. మోక్షానికి మూల కారణమైన సారూప్య మూర్తికి స్థానం గాయత్రి’ అని చెప్పాడు. శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలలోనూ ప్రతి అక్షరానికీ ఒక దేవత ఉంది. ఒక్కో అక్షరంలో ఆ దేవత శక్తి అంతర్హితమై ఉంది. అంటే, ఒక్క గాయత్రి మంత్రం ఇరవై నలుగురు దేవతల దైవీశక్తిని అందుకుని ఉంది.

అదిగో.. అల్లదిగో యాదాద్రి క్షేత్రం

‘గుట్టకు వెళ్తే పుణ్యం వస్తుంది.. యాదాద్రి నృసింహుడిని దర్శించుకుంటే మనసు కుదుటపడుతుంది’.. ఇది తెలుగునాట నానుడి. అవును. ఇప్పుడు గుట్టకు వెళ్తే ఆధ్యాత్మికానుభూతితో పాటు ఆహ్లాద భావనా కలుగుతుంది. అటు ఆధునిక సాంకేతికత.. ఇటు పురాతన సంప్రదాయం కలగలిసి దేశ చరిత్రలోనే సాటిలేని మేటి ఆలయంగా యాదాద్రి రూపుదిద్దుకుంది. మార్చి 28వ తేదీ 11.55 గంటలకు యాదగిరిగుట్ట దివ్యధామం మహాకుంభ సంప్రోక్షణతో భక్తుల దర్శనానికి సిద్ధమైంది. కళ్లుతిప్పుకోనివ్వని శిల్పకళా సౌందర్యం.. ఎటుచూసినా ప్రకృతి

‘శుభ’ వత్సరం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం సంవత్సర క్రమంలో నాలుగో నెల- ఏప్రిల్‍. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది తొలి మాసం. అంటే తెలుగు సంవత్సరాదికి ఆద్యమైన మాసం. ఈ మాసారంభపు మొదటి రోజైన శుక్రవారం, ఏప్రిల్‍ 1 మినహా, మిగతా అన్నీ చైత్ర మాసపు తిథులే. చైత్ర మాసంలో వచ్చే పండుగలు, పర్వాలలో ఉగాది, శ్రీరామ నవమి ప్రధానమైనవి. ఇంకా

Top