దేశవిదేశాల్లో ‘కలాం డే

నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా, సర్వేపల్లి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా, వివేకానందుడి జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకొంటాం. కాకపోతే ఇవన్నీ మన దేశంలో మాత్రమే జరిపేవి. వీటికి భిన్నంగా భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‍ కలాం పేరున స్విట్జర్లాండ్‍లో ‘సైన్స్ దినోత్సవం జరుపుతారు. అలా ఎందుకంటే, కలాం భారత రాష్ట్రపతి హ•దాలో 2005, మే 26న స్విట్జర్లాండులో పర్యటించారు. కలాంను భారతదేశ క్షిపణి పితామహుడిగా కీర్తిస్తూ, ‘సైన్స్ అండ్‍

విదేశీ విద్యార్థులపై నిఘా

భారత్‍కు వచ్చే విదేశీ విద్యార్థుల సమాచారం విషయంలో భారత ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా విదేశీ విద్యార్థి భారత్‍కు వచ్చిన 24 గంటల్లో ప్రభుత్వానికి సమాచారం అందచేయాలని హ•టళ్లకు, అన్ని విశ్వవిద్యాలయాలకు హ•ంశాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశీ విద్యార్థుల సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు విద్యార్థులు తీసుకున్న కోర్సు, కోర్సు సమయం, ఫీజు వివరాలతో కూడిన సమాచారాన్ని తెలియజేయాలని సూచించింది. వీరితో పాటు విహారయాత్రలకు

అమెరికాలో ‘దీపావళి’ పోస్టల్‍ స్టాంప్

తెలుగువారు, భారతీయులు గర్వపడే విషయమిది. అమెరికా తపాలా శాఖ దీపావళిని పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్‍ స్టాంపును విడుదల చేసింది. సంప్రదాయబద్ధంగా వెలుగొందుతున్న దీపపు ప్రమిద.. బంగారు కాంతుల వర్ణరంజిత నేపథ్య వర్ణంగా వెలువడిన ఈ స్టాంపు ఎంతో ఆకర్షిణీయంగా ఉంది. ‘జోయస్‍ హిందు ఫెస్టివల్‍ ఆఫ్‍ దివాళి విత్‍ ఏ ఫరెవర్‍’ పేరుతో దీన్ని విడుదల చేశారు. అక్టోబరు 5న న్యూయార్క్లోని భారత కాన్సులేట్‍ జనరల్‍ కార్యాలయంలో అంకిత ఆవిష్కరణోత్సవాన్ని

గల్ఫ్ టాలెంట్‍ సర్వే

మంచి చదువు, అందుకు తగిన ఉద్యోగం, దానికి తోడు మంచి జీతం.. ఇదీ నేటి యువత కోరుకునే కనీస అవసరంగా మారింది. ఒకరి కంటే ఎక్కువగా జీతం రావాలని కోరుకోవడం సహజమే. కానీ, ఆ ఎక్కువ అనేది భారీ రేంజ్‍లో ఉంటే.. యూఏఈ (యునైటెడ్‍ అరబ్‍ ఎమిరేట్స్) యువత అదే ఆలోచనల్లో ఉంది. తమ దేశంలోని వలసదారుల కంటే 300 రెట్లు ఆదాయం జీతంగా రావాలని ఆ దేశపు యువత

యప్‍టీవీకి ప్రచార కర్తగా మహేష్‍బాబు

ఇంటర్‍నెట్‍లో టెలివిజన్‍ కార్యక్రమాలను చూసే యువత సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని, రానున్న కాలంలో ఇది ఇంకా అధికమయ్యే వీలుందని ఆన్‍లైన్‍ టీవీ ఛానెళ్ల స్ట్రీమింగ్‍ వేదిక యప్‍టీవీ వ్యవస్థాపకుడు, ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) ఉదయ్‍ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సంస్థ నూతన ప్రచారకర్తగా మహేష్‍బాబును నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్నెట్‍ ఆధారంగా పనిచేసే ఏ పరికరంలోనైనా టీవీ చూసేందుకు అవకాశం కల్పించడమే తమ లక్ష్యమని

Top