పసిపాప పరమగురువు

తల్లీ బిడ్డల సహజీవనంలోని ఆధ్యాత్మిక బంధాన్ని అవగాహన చేసుకున్న వారికి ఏ మతగ్రంధమూ పఠించవలసిన అవసరం రాదు. ఏ ప్రవర్త బోధలతోనూ పనిలేదు. బాల్యమనే బంతిపువ్వు, అమాయకత్వపు కొమ్మతో భగవంతుడనే మొక్కను గట్టిగా పట్టుకుని ఉంది. అందుకే పిల్లలూ, దేవుడూ కల్లకపట మెరుగని కరుణామయులని కవులు కొనియాడారు. ఒకవైపు, ఏమీ తెలియని పాప అమాయ కత్వం, మరొక వైపు అన్నీ తెలిసిన అమ్మ జ్ఞానం. ఈ విరుద్ధద్వంద్వాల వింతబంధం అవగాహన చేసుకుంటే

కోటలో శివుడు భక్త సులభుడు

భక్త సులభుడూ, భోళా శంకరుడూ అయిన పరమశివుడు ఎన్నో రూపాల్లో పూజలందుకుంటున్నాడు. వాటిలో ప్రముఖమైనదీ, అతి ప్రాచీనమైనదీ శిలా వరంగల్‍లోని కోటలో వెలసిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామి క్షేత్రం. కాకతీయుల ఆరాధ్య దైవంగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న స్వామి దర్శనం సర్వ శుభప్రదం. చెంబెడు నీళ్లు అభిషేకిస్తే చాలు మహధానంద పడిపోయే ఆ జంగమయ్య ఆర్తితో తలచినంతనే నేనున్నానంటూ అభయం ఇస్తాడు. ఆ దేవదేవుడి నిలయంగా పురాతన క్షేత్రాల్లో

గణపతిం భజే

సర్వపూజలు, సకల శుభకార్యాలు ముందుగా వినాయక స్తుతితోనే శ్రీకారం చుట్టుకుంటాయి. ఇక, ఆదికవులైన వాల్మీకి, వ్యాసుడు మొదలుకుని నన్నయ ఇత్యాది కవిశ్రేష్టులు విఘ్ననాయకుడి ఇష్టదేవతా స్తుతితోనే తమ కావ్య రచనలను ప్రారంభించారు. శైవ వైష్ణవ మతాల మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాక విఘ్నేశ్వరార్చన రెండు రకాలుగా మారిపోయింది. వైష్ణవులు గణపతి పూజను ‘విష్వక్సేన పూజ’గా వ్యవహరిస్తారు. ‘శుక్లాంబరధరం’ అనే శ్లోకానికి విష్ణుపరంగా వేరే అర్థం స్థిరపడింది. వినాయకాదులు (గజానన, షడానన, హయాననాదులు)

శ్రీ మహాగనేష్ పంచరత్నం

జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విరచిత గణేశ పంచరత్నం ఇది. వినినా, చదివినా చాలా పవిత్రమైన భావనలను కలిగించి, ఆధ్యాత్మిక జగతిలో విహరింప చేసే ఈ రత్నాకరం అర్థతాత్పర్యం.. ముదా కరాత్తమోదకం సదావిముక్తి సాధకం । కలాధరా వతంసకం విలాసి లోకరక్షకం -- అనాయకైక నాయకం విశాశితే భదైత్యకం - నతా శుభా శునాశకం నమామి తం వినాయకమ్‍ ।। ఆనందంతో భక్తులు సమర్పించిన మోదకాలను స్వీకరించి, భక్తులకు మోక్షమును ప్రసాదించి, చంద్రుడిని శిరోభూషణంగా ధరించి,

వినాయక పాఠం

వినాయకుడిని- సుముఖుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, లంబోదరుడు, వికటహాసుడు, వక్రతుండుడు అని కూడా పిలుస్తారు. ఇవన్నీ అంగాల పేర్లు. ఒక్కోటి ఒక్కో సుగుణానికి ప్రతీక. ఆ సుగుణాలన్నీ కలవాడే సమర్థ నాయకుడు మన హైందవ ధర్మంలోని దేవతలది ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. ఆయా దైవాంశాల్లోని ప్రత్యేకతలను అందిపుచ్చుకొని ఆ స్థాయికి ఎదగటమే మనిషి విద్యుక్త ధర్మం. దేవుడిని కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే సాధనగా ఉప యోగించుకున్నంత కాలం మనిషిలో ఆధ్యాత్మిక వికాసం కలగదు.

Top