వీరుల త్యాగ ఫలం…స్వాతంత్రం
స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబర పడగానే సరికాదోయీ, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరబాటోయీ ఆగకోయి భారతీయుడా! కదిలి సాగవోయి ప్రగతి దారులా! ఇది స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మహాకవి శ్రీశ్రీ రాసిన విజయగీతిక. దీనిని మనం ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడే కాదు.. ప్రతి భారతీయుడు ప్రతి రోజూ గుర్తుంచుకుని, మననం చేసుకోవా ల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఎందరో వీరుల త్యాగ ఫలం.. నేడు మనం అనుభవిస్తున్న




