పంచేద్రియాల మధ్య కలహం

ఒకానొకప్పుడు మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు ఒక దానితో ఒకటి పోట్లాడుకున్నాయి. వాటిలో ఎవరు గొప్ప అనేది కలహానికి కారణం. నేను గొప్ప అంటే నేను గొప్ప అని అవి పోట్లాడుకున్నాయి అవి బ్రహ్మ వద్దకు వెళ్లి, ‘‘అయ్యా! మాలో ఎవరు గొప్ప?’’ అని అడిగాయి. ‘‘ఏది లేకపోతే శరీరం వ్యర్థమో అదే గొప్ప’’ అన్నాడు బ్రహ్మదేవుడు. మొదటగా వాక్కు శరీరం నుండి బయటికి వెళ్లిపోయింది. అది ఒక సంవత్సరం పాటు శరీరంలోకి

గురువును మించిన శిష్యుడు

తెనాలి రామకి•ష్ణునికి వసుంధరుడు అనే పుత్రుడు ఉండేవాడు. అతడు ఒకనాడు విధివశాన దట్టమైన అడవిలో ప్రయాణం చేస్తూ దారి తప్పి ఎక్కడికో చేరుకున్నాడు. దారి తెలియక అతను అరణ్యంలో సంచరిస్తుండగా ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమంలో తుందిలుడు అనే యోగి ఉండేవాడు. వసుంధరుడు చేసేది లేక ఆ ఆశ్రమంలోనే తలదాచుకున్నాడు. రోజూ తుందిలుడు దగ్గరలోని ఓ స్ఫటిక స్తంభం వద్దకు వెళ్లి అక్కడ నున్న యక్షిణీ దేవాలయంలో

గురువారం నాడే శ్రీ వారికీ పూలంగి సేవ

కార్తిక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో మహిమాన్వితమైనవి. అలాగే, మాఘ మాసంలో ఆదివారాలు, శ్రావణ మాసంలో మంగళ, శుక్ర, శనివారాలు శుభమైనవిగా ప్రసిద్ధి చెందాయి. వారంలోని ఏడు రోజుల్లో ఐదు రోజులు ఇలా మహిమాన్వితమైనవిగా గుర్తింపు పొందితే, బుధ, గురువారాలు మాత్రం ఏ మాసంతో సంబంధం లేకుండా ఉన్నాయి. కానీ, ప్రతి గురువారం తిరుపతిలో శ్రీనివాసుడికి పూలంగి సేవ జరుగుతుంది. ఆనాడు స్వామి వారి అలంకరణగా ఉన్న ఆభరణాలన్నిటినీ తీసివేసి,

ఆధ్యాతిక ‘మార్గ’దర్శి

డిసెంబరు 1, శనివారం, కార్తిక బహుళ అష్టమి నుంచి-డిసెంబరు 31, సోమవారం మార్గశిర బహుళ దశమి వరకు విలంబి నామ సంవత్సరం-కార్తీకం-మార్గశిరం-హేమంత రుతువు-దక్షిణాయన ఆంగ్లమానం ప్రకారం పన్నెండవ మాసం డిసెంబరు. తెలుగు మానం ప్రకారం ఇది తొమ్మిదవ మాసం. ఇది తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక - మార్గశిర మాసాల కలయిక. కార్తీక మాసంలోని కొన్ని రోజులు, మార్గశిరంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. కార్తికంలో వచ్చే పర్వాలలో చెప్పుకోదగిన విశేష

ఆధ్యాత్మిక జీవన

పరమార్థం ఎలా బోధపడుతుంది? ఒక్కోసారి అనుభవమే దానిని బోధిస్తుంది. కొన్నిసార్లు లోతుగా తత్త్వ విచారణ సాగించడానికి గురువులే బోధించాల్సి ఉంటుంది. ఇంకొన్నిసార్లు చాలా సాధారణ వ్యక్తులే మనకు స్ఫూర్తిగా నిలిచి పరమార్థం బోధిస్తారు. మనల్ని చుట్టుముట్టే ఆధ్యాత్మిక, ప్రాపంచిక విషయాలెన్నెన్నో. వాటి వెనుక ఉన్న పరమార్థం తెలుసుకుంటేనే జీవనం అర్థవంతమవుతుంది. లేదంటే వ్యర్థంగా మిగులుతుంది. ఇనుము కాలినప్పుడే వంగుతుంది. ఏ రకమైన ఆకృతి కావాలంటే అలా మారుతుంది. మనిషి కూడా సంసారమనే

Top