భారతీయత

సమాజ శ్రేయస్సు భారత ధర్మం (వేద ధర్మం)తోనే ముడిపడి ఉంది. వేద పురాణ, ఇతిహాసాల కాలాల నుంచి లక్షల సంవత్సరాలుగా మన రుషులు మనకు ఇచ్చిన ఆర్ష ధర్మం భారతదేశంలో కొనసాగుతూనే ఉంది. భారతీయ ధర్మాన్ని సూర్యపుత్రుడైన మనువు రచించాడు. భారతీయ ధర్మాలలో పది ప్రధాన ధర్మాలు, మరో పది ఉప ధర్మాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి ప్రధాన ధర్మం- శౌచం. సకాలంలో విధి నిర్వహణ (తపస్సు) రెండవది. ఇంకా,

ఉత్తరాయణ

ఉగాది విశేషాలు తెలుగు పత్రిక మార్చి సంచికలో అందించిన సంవత్సరాది విశేషాలు, ఈ పర్వం వెనుక ఉన్న నేపథ్యం గురించి విపులంగా వివరించారు. ఉగాది నాడు ఆచరించాల్సిన విధుల గురించి అందించిన విశేషాలు చాలా బాగున్నాయి. నిజంగా ఈ రోజుల్లో ఇంతటి సమాచారం మరే పత్రికలోనూ ఇంత వివరంగా అందుబాటులో లేదంటే అతిశయోక్తి కాదు. ఆయా పండుగలు, పర్వాల గురించి ఇస్తున్న ఇటువంటి సమాచారం అభినందనీయం. - విశేష్‍.కె.- అట్లాంటా,

ఉగాది పచ్చడి ‘ఔషధీ’

వేపపువ్వు ప్రధాన ద్రవ్యంగా ఉగాది నాడు ఒక విధమైన పచ్చడి చేస్తారు. దీనికి ఉగాది పచ్చడి అని పేరు. ఇది ఔషధ యోగం. కొత్త చింతపండు తెచ్చి నీటితో పిసికి గింజలు, ఉట్లు, తొక్కలు మొదలైనవి లేకుండా తీసివేసి చిక్కటి గుజ్జు తయారు చేయాలి. ఆ గుజ్జులో కావాల్సినంత కొత్త బెల్లం వేయాలి. అందులో వేపపూవుల కాడలు, పుల్లలు లేకుండా బాగు చేసి వేయాలి. అలా తయారు చేసి గుజ్జులో

ముక్కుసూటి మనిషికి రోజూ రిస్క్

చాలాకాలం తరువాత మోహన్‍బాబు నటించిన సినిమా ‘గాయత్రి’. ఇందులో ఆయన శివాజీ, గాయత్రిపటేల్‍ అనే రెండు పాత్రలు పోషించారు. ఓ కూతురి తండ్రిగా పడే ఘర్షణను ఆయన అద్భుతంగా పండించారని టాక్‍. ఇకపోతే, ఈ రోజుల్లో బతకడమే ఓ సాహసంగా మారిపోయిందని, ఏం మట్లాడాలన్నా రిస్క్ అవుతోందని మోహన్‍బాబు అన్నారు. ప్రతి మనిషి తన కుటుంబం గురించి ఎలా ఆలోచిస్తాడో సమాజం గురించి కూడా అలాగే ఆలోచించాలి అంటున్నారాయన.

గోపీచంద్‍ ‘పంతం’

ప్రతి ఒక్కరు ఏదో సందర్భంలో పంతం పడతారు. ఏదైనా సొంతం చేసుకోవాలని కొందరు.. ఎవరినైనా అంతం చేయాలని మరికొందరు.. దుర్మార్గుల పని పట్టాలని ఇంకొందరు.. ఇలా ప్రతి ఒక్కరి పంతానికి ఏదో ఒక కారణం ఉంటుంది. గోపీచంద్‍ కూడా అలాగే ఓ మంచి పని కోసం పంతం పట్టాడు. అది దేని కోసమే తెర మీద చూడాల్సిందే అంటోంది చిత్ర బృందం. గోపీచంద్‍ హీరోగా సత్యసాయి ఆర్టస్ బ్యానర్‍పై కేకే

Top