ముక్కుసూటి మనిషికి రోజూ రిస్క్

చాలాకాలం తరువాత మోహన్‍బాబు నటించిన సినిమా ‘గాయత్రి’. ఇందులో ఆయన శివాజీ, గాయత్రిపటేల్‍ అనే రెండు పాత్రలు పోషించారు. ఓ కూతురి తండ్రిగా పడే ఘర్షణను ఆయన అద్భుతంగా పండించారని టాక్‍. ఇకపోతే, ఈ రోజుల్లో బతకడమే ఓ సాహసంగా మారిపోయిందని, ఏం మట్లాడాలన్నా రిస్క్ అవుతోందని మోహన్‍బాబు అన్నారు. ప్రతి మనిషి తన కుటుంబం గురించి ఎలా ఆలోచిస్తాడో సమాజం గురించి కూడా అలాగే ఆలోచించాలి అంటున్నారాయన.

Review ముక్కుసూటి మనిషికి రోజూ రిస్క్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top