అమెరికాలో భారత ధ్రువతార
అమెరికాలో ‘రైజింగ్స్టార్’గా పేరొందిన నిక్కీహేలీని విశిష్ట పదవి వరించింది. దీని ద్వారా భారత్ ఖ్యాతి అంతర్జాతీయ సమాజంలో మరింత ఇనుమడించింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయభారిగా ఆమె నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె దక్షిణ కరొలినా గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనేక అంశాలపై స్పష్టంగా మాట్లాడగల చాతుర్యం నిక్కీహేలీ సొంతం. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆమె భారత్లోని పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. నిక్కీ 1972, జనవరి



